ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
పి.సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 7:29 AM IST
170 మందితో ప్రయాణం.. రన్నింగ్లో ఊడిన ఆర్టీసీ బస్సు రెండు టైర్లు
ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 7:17 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ
తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. ఏపీలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 6:39 AM IST
తొమ్మిదేళ్లుగా నిర్మాణం.. గంగా నదిపై మూడోసారి కూలిన బ్రిడ్జి
గత కొంత కాలంగా బీహార్లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 2:00 PM IST
స్వదేశానికి ఫోగట్, అభిమానులను చూసి భావోద్వేగం (వీడియో)
పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 1:15 PM IST
సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత, ఎమ్మెల్యే హరీశ్రావు సీరియస్
సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సీరియస్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 12:00 PM IST
Hyderabad: ఘోర ప్రమాదం, బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో
సికింద్రాబాద్ పరిధిలోని హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు ఆటో దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 10:56 AM IST
‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన
అనుకున్నట్లుగా ఆగస్టు 23న కాదు ఒక రోజు ముందే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 10:15 AM IST
జైల్లో పెట్టండి ఇంటికి మాత్రం వెళ్లను.. భార్య వేధింపులతో పారిపోయిన టెకీ
భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఇల్లు వదిలి పారిపోయాడు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 9:48 AM IST
అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. దేవదూతల్లా కాపాడిన పోలీసులు
ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 9:00 AM IST
బండరాయిని ఢీకొని పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్ దగ్గర రైలు పెను ప్రమాదం తప్పింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 8:20 AM IST
విషాదం: తల్లిదండ్రులపై దాడి.. భయంతో బాలిక మృతి
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 7:52 AM IST