తెలంగాణలో విస్తృతంగా 108, అమ్మఒడి ఉచిత వాహన సేవలు
మరిన్ని 108 అంబులెన్స్లు, అమ్మ ఒడి వాహనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 2:30 PM IST
ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్రావు
ఆశా వర్కర్లు చాలా కష్టపడుతున్నారని హరీశ్రావు అన్నారు. వారి సెల్ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుందని తెలిపారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 1:23 PM IST
ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్
తనని గెలిపించిన ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని కౌన్సిలర్ ఆవేదన చెందాడు. నిండు సభలో అందరి ముందే చెప్పుతో కొట్టుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 12:51 PM IST
హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు, నూహ్ జిల్లాలో కర్ఫ్యూ
హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 12:07 PM IST
క్రికెట్ స్టేడియంలో పాము ప్రత్యక్షం..ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు (వీడియో)
లంక ప్రీమియర్ లీగ్లో జరుగుతున్న ఓ స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దాంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 11:26 AM IST
భువనగిరిలో దారుణం..మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు
భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికేసాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 10:59 AM IST
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం: ఐఎండీ
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 10:07 AM IST
కసరత్తు తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్ నిర్ణయం
దాదాపు రెండు నెలల కసరత్తు తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 8:35 AM IST
చంద్రుడివైపు ప్రయాణిస్తోన్న చంద్రయాన్-3
18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 8:10 AM IST
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, 14 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. గిర్డర్ యంత్రం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 7:17 AM IST
ఐర్లాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా కెప్టెన్గా బుమ్రా
ఐర్లాండ్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు సారథ్యం వహించనున్నాడు బుమ్రా.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 7:01 AM IST
ఔటర్ రింగ్రోడ్డుపై అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ను పెట్టారు. అవి అమల్లోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 31 July 2023 3:34 PM IST












