స్పోర్ట్స్ - Page 377
మిస్టర్ కూల్కి కోపమొచ్చిన వేళ..
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. ఎలాంటి సందర్భాల్లోనైనా ధోని తన సహానాన్ని కోల్పోడు....
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 9:54 PM IST
'షీలాకీ జవానీ' అంటున్న వార్నర్.. వీడియో వైరల్
కరోనా వైరస్ దెబ్బకి క్రీడారంగం కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని టోర్నీలు పూర్తిగా రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే...
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 7:11 PM IST
అనుష్కకు చాహల్ విన్నపం..
తనను ఓపెనర్గా పంపాలని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెప్పాలని.. కోహ్లీ భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మను కోరాడు టీమ్ఇండియా స్పిన్నర్...
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 2:04 PM IST
ఐపీఎల్ ప్రారంభమై అప్పుడే 12 ఏళ్లు అయ్యిందా..
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. గల్లీ క్రికెటర్లను సైతం ఓవర్ నైట్ స్టార్ హీరోలుగా మార్చిన లీగ్ ఇది....
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 12:03 PM IST
ఆ సిరీస్కు కోహ్లీ సేన.. 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే..!
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. పలు టోర్నీలు పూర్తిగా రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం...
By తోట వంశీ కుమార్ Published on 17 April 2020 2:10 PM IST
ఐపిఎల్ అభిమానులకు శుభవార్త.. లంకలో 13వ సీజన్..!
కరోనా వైరస్(కొవిడ్-19) ముప్పుతో క్రీడా రంగం కుదేలైంది. ఈ మహమ్మారి వల్ల పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని టోర్నీలు రద్దు అయ్యాయి....
By తోట వంశీ కుమార్ Published on 17 April 2020 12:53 PM IST
ఆ రోజు పంత్ను ఎవ్వరూ ఆపలేరు
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్పంత్లో అపారమైన ప్రతిభ దాగుందని పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కరోనా మహమ్మారి ముప్పు తో క్రీడాటోర్నీలన్ని...
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 11:43 PM IST
ఆ కుట్రకు సూత్రధారి ఇమ్రాన్ ఖాన్..
పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్ను జట్టు నుంచి తొలగించడం వెనుక కుట్ర ఉందని ఆదేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు....
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 10:39 PM IST
ఐపీఎల్ పై బీసీసీఐ ప్రకటన
క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా ముప్పుతో మార్చి 29 న ప్రారంభం...
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 5:47 PM IST
కోహ్లీతో మంచిగా ఉంటేనే ఐపీఎల్ కాంట్రాక్టులు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన లక్ష్మణ్
ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా వ్యవహరించి ఎంలో విలువైన ఐపీఎల్ కాంట్రాక్ట్లు దక్కించుకునేందుకు ప్రయత్నించారని.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 April 2020 1:16 PM IST
మహిళల వన్డే ప్రపంచకప్కు మిథాలీ సేన అర్హత
వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్కు మిథాలీ సేన అర్హత సాధించింది. 2021లో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది....
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 11:20 AM IST
రవిశాస్త్రి రూమ్లో దాక్కొన్నాడు.. పూల్లో తోసేశాం
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ బుధవారం ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ.. ఓ పాత మధుర జ్ఞాపకాన్ని...
By తోట వంశీ కుమార్ Published on 15 April 2020 10:02 PM IST














