స్పోర్ట్స్ - Page 109
జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ముంబై ఇండియన్స్ కుర్రాడు..!
వెస్టిండీస్తో ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 14 Aug 2024 8:16 PM IST
స్టార్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఆ టోర్నీకి నాలుగు జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం దులీప్ ట్రోఫీ 2024-2025 మొదటి రౌండ్కు జట్లను ప్రకటించింది.
By Medi Samrat Published on 14 Aug 2024 6:28 PM IST
పంతం నెగ్గించుకున్న గంభీర్.. టీమిండియా బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
భారత జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు
By Medi Samrat Published on 14 Aug 2024 4:53 PM IST
ఇకపై ఆ జెర్సీ కనిపించదు.. దిగ్గజ ఆటగాడి గౌరవార్థం హాకీ ఇండియా నిర్ణయం
దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ జెర్సీ నంబర్ 16ను రిటైర్ చేయాలని హాకీ ఇండియా బుధవారం నిర్ణయించింది
By Medi Samrat Published on 14 Aug 2024 4:15 PM IST
భారత్కు భారీ షాక్.. స్వర్ణ పతక విజేతపై 18 నెలల నిషేధం
పారిస్లో ఒలింపిక్ క్రీడలు ముగిసిన నేపథ్యంలో పారాలింపిక్ క్రీడలు ప్రారంభమవనున్నాయి.
By Medi Samrat Published on 13 Aug 2024 6:26 PM IST
శ్రీలంకతో సిరీస్ ఓడినా అగ్రస్థానంలోనే టీమిండియా.. కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ఇటీవల భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ పూర్తయింది. భారత జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ను కోల్పోయింది
By Medi Samrat Published on 13 Aug 2024 3:50 PM IST
తీవ్రమైన గాయంతో ఆ టోర్నీ నుంచి రషీద్ ఖాన్ నిష్క్రమణ
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా ది హండ్రెడ్ సిరీస్కు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 13 Aug 2024 2:57 PM IST
అయ్యో.. ఆ క్రికెట్ లెజెండ్ ఆత్మహత్య చేసుకున్నాడా.?
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మరణం గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. క్రికెటర్ గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
By Medi Samrat Published on 12 Aug 2024 7:30 PM IST
బీసీసీఐ నిర్ణయం.. అనంతపురం కాదు.. వేదిక అక్కడికి మారింది..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దులీప్ ట్రోఫీ రౌండ్ మ్యాచ్లలో మార్పులు చేసింది.
By Medi Samrat Published on 12 Aug 2024 5:03 PM IST
వినేష్ అనర్హత వేటు తీర్పుపై ఆసక్తి..CASలో కౌన్సిల్ వాదనలు
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 12:15 PM IST
పారిస్ ఒలింపిక్స్లో ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
పారిస్ ఒలింపిక్స్లో ఈ సారి రెండంకెల పతకాలు వస్తాయని అంతా భావించారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 12:45 PM IST
వినేష్కు పతకంపై నిర్ణయం రేపే..
శుక్రవారం నాడు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్లో వినేష్ ఫోగట్కు సంబంధించి విచారణ జరిగింది.
By Medi Samrat Published on 10 Aug 2024 10:20 PM IST














