రాజకీయం - Page 25
నా నుండి రాయబారాలు లేవు: వైవీ సుబ్బా రెడ్డి
వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 2 Jan 2024 5:45 PM IST
వైసీపీకి మరోషాక్.. మాజీమంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా
వైసీపీని పలువురు నాయకులు వీడుతున్నారు. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 2 Jan 2024 4:59 PM IST
టీడీపీ, జనసేన ఉమ్మడిగా 'రా..కదలిరా' కార్యక్రమం: అచ్చెన్నాయుడు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో కొద్ది నెలలే సమయం ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికలపై పూర్తిగా కసరత్తులు మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 2:54 PM IST
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నా వైఎస్ షర్మిల.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
By అంజి Published on 2 Jan 2024 10:45 AM IST
ఏపీ రాజకీయాలకు ఈ ఏడాది చాలా కీలకం
ఏపీలో రాజకీయంగా సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోగా వైసీపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 2 Jan 2024 8:45 AM IST
గ్యారెంటీలు ఎప్పట్నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు: హరీశ్రావు
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 4:58 PM IST
Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికలు కీలకం
ప్రజలకు ఆరు 'హామీల' అమలు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023లో తెలంగాణలో తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
By అంజి Published on 31 Dec 2023 11:00 AM IST
అవును ల్యాండ్ క్రూజర్లు కొన్నాం.. మంత్రులకు కడియం కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 7:06 AM IST
జనవరి 3 నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 4:45 PM IST
చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన డీకే.. ఆ విషయం గురించేనా?
బెంగళూరు విమానాశ్రయంలో డీకే శివకుమార్, చంద్రబాబు నాయుడుతో జరిగిన ఆకస్మిక సమావేశం రాజకీయ వర్గాల్లో తక్షణ పుకార్లకు దారితీసింది.
By అంజి Published on 29 Dec 2023 11:17 AM IST
కుప్పంలో లక్ష మెజారిటీనే లక్ష్యం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 8:16 PM IST
పొత్తును కాపులు అంగీకరించలేకపోతున్నారా?.. పవన్ కల్యాణ్పై ఎందుకీ ఒత్తిడి!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతున్నారు.
By అంజి Published on 27 Dec 2023 11:22 AM IST