రాజకీయం - Page 20
'ప్లేస్, టైం చెప్పు.. ఎక్కడికైనా వస్తా'.. ఏపీ పాలనపై సీఎం జగన్కు చంద్రబాబు సవాల్
వైఎస్ఆర్సీపీ పాలనపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బహిరంగ చర్చకు రమ్మన్నారు.
By అంజి Published on 19 Feb 2024 8:56 AM IST
ఆంధ్రప్రదేశ్ సీఎం సీటుకు గురిపెట్టిన బీజేపీ.. అయోమయంలో టీడీపీ - జనసేన!
భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
By అంజి Published on 17 Feb 2024 9:52 AM IST
ఆరు నెలల్లో సీఎం రేవంత్కు శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 9:30 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు: బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 4:32 PM IST
మీరు చొక్కా మడతపెడితే.. మేం కుర్చీ మడతపెడతాం: నారా లోకేశ్
వైసీపీ నాయకులు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడతపెడతామని అన్నారు నారా లోకేశ్.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 3:00 PM IST
బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 2:47 PM IST
వైసీపీ ఎంపీ వేమిరెడ్డి దారెటు.. బీజేపీనా.. టీడీపీనా
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
By అంజి Published on 15 Feb 2024 9:00 AM IST
వైసీపీ ముఖ్య నేతలు టచ్లోకి వస్తున్నారు: చంద్రబాబు
ఎన్నికల ముంగిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చస్త్రశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ లీడర్లతో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 14 Feb 2024 7:45 PM IST
ఒక్క సీటు కాంగ్రెస్ కు ఇస్తాం.. తీసుకుంటే తీసుకోండి!!
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 8:00 PM IST
షర్మిల ఏపీలో టైమ్పాస్ రాజకీయాలకు వచ్చారు: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 2:56 PM IST
ఏపీలో జగన్ పనైపోయింది.. వైసీపీ ఎంపీలే చెప్తున్నారు: లోకేశ్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 7:15 PM IST
ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ దూకుడు ప్రచారం.. సామాన్యులే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు!
2024లో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ప్రతిపక్షాలపై దూకుడుగా ప్రచారం...
By అంజి Published on 12 Feb 2024 7:28 AM IST