జాతీయం - Page 99

రూ.200 కోసం హ‌త్య‌.. 31 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత కోర్టు సంచ‌ల‌న తీర్పు..!
రూ.200 కోసం హ‌త్య‌.. 31 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత కోర్టు సంచ‌ల‌న తీర్పు..!

31 ఏళ్ల క్రితం రెండు వందల రూపాయల హత్య కేసులో జీవిత ఖైదు పడిన నలుగురు నిందితులను జార్ఖండ్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది

By Medi Samrat  Published on 13 Dec 2024 7:17 PM IST


మీరు రైతు కొడుకు అయితే.. నేను కూలీ కొడుకును.. : ధ‌న్‌ఖ‌ర్‌కు ఖర్గే కౌంట‌ర్‌..!
మీరు రైతు కొడుకు అయితే.. నేను కూలీ కొడుకును.. : ధ‌న్‌ఖ‌ర్‌కు ఖర్గే కౌంట‌ర్‌..!

ఈరోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ఉధృతంగా సాగింది. త‌న‌పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన విపక్షాలపై రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధ‌న్‌ఖ‌ర్‌ మండిపడ్డారు.

By Medi Samrat  Published on 13 Dec 2024 2:19 PM IST


ఈ ఫలితాలు రాకుంటే రాజ్యాంగాన్ని మార్చే పనిని ప్రారంభించి ఉండేవారు : ప్రియాంక గాంధీ
ఈ ఫలితాలు రాకుంటే రాజ్యాంగాన్ని మార్చే పనిని ప్రారంభించి ఉండేవారు : ప్రియాంక గాంధీ

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.

By Kalasani Durgapraveen  Published on 13 Dec 2024 2:11 PM IST


నేను రైతు కుమారుడిని.. తలవంచను : విపక్షాలపై విరుచుకుపడ్డ ధన్‌ఖర్
నేను రైతు కుమారుడిని.. తలవంచను : విపక్షాలపై విరుచుకుపడ్డ ధన్‌ఖర్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.

By Kalasani Durgapraveen  Published on 13 Dec 2024 11:45 AM IST


కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ద్యుతీ చంద్
కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ద్యుతీ చంద్

ఒడిషా రాష్ట్రం కటక్ జిల్లాలోని ఓఎంపీ చౌక్ సమీపంలో అథ్లెట్ ద్యుతీ చంద్ కారు ప్రమాదానికి గురైంది.

By Kalasani Durgapraveen  Published on 13 Dec 2024 11:13 AM IST


ఆర్‌బీఐకి బాంబు బెదిరింపులు
ఆర్‌బీఐకి బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది.

By Kalasani Durgapraveen  Published on 13 Dec 2024 10:41 AM IST


fire, private hospital, Tamil Nadu, Dindigul
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

By అంజి  Published on 13 Dec 2024 6:51 AM IST


‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది

By Medi Samrat  Published on 12 Dec 2024 3:58 PM IST


గుడ్‌న్యూస్‌.. మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2100 జమ చేస్తాం..!
గుడ్‌న్యూస్‌.. మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2100 జమ చేస్తాం..!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

By Medi Samrat  Published on 12 Dec 2024 2:20 PM IST


కీల‌క మీటింగ్‌కు షిండే గైర్హాజరు.. మహాయుతిలో చీలిక త‌ప్ప‌దా.?
కీల‌క మీటింగ్‌కు షిండే గైర్హాజరు.. మహాయుతిలో చీలిక త‌ప్ప‌దా.?

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మహాయుతిలో అంతా సవ్యంగా సాగేలా కనిపించడం లేదు.

By Medi Samrat  Published on 12 Dec 2024 1:40 PM IST


విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించడానికి.. 8 అంశాలను నిర్దేశించిన సుప్రీంకోర్టు
విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించడానికి.. 8 అంశాలను నిర్దేశించిన సుప్రీంకోర్టు

ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ అనే జంట విడాకుల కేసును విచారిస్తున్నప్పుడు.. సుప్రీంకోర్టు బుధవారం అనేక షరతులు, అంశాలను నిర్దేశించింది.

By అంజి  Published on 12 Dec 2024 9:36 AM IST


కంగుతిన్న డాక్టర్లు.. మహిళ కడుపులో 9.2 కిలోల బరువు.. సుదీర్ఘ శస్త్రచికిత్స విజయవంతం..!
కంగుతిన్న డాక్టర్లు.. మహిళ కడుపులో 9.2 కిలోల బరువు.. సుదీర్ఘ శస్త్రచికిత్స విజయవంతం..!

అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 49 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ అనే మహిళ కడుపులో ఉన్న 9.8 కిలోల కణితిని ఎయిమ్స్ వైద్యులు తొలగించారు.

By Medi Samrat  Published on 12 Dec 2024 9:13 AM IST


Share it