జాతీయం - Page 74
మహాకుంభ్, మృత్యు కుంభ్గా మారింది..యోగి సర్కార్పై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
మహాకుంభ్ మేళా మృత్యు కుంభ్గా మారిందని యోగి సర్కార్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 5:12 PM IST
సాయంత్రం కాదు ఉదయమే.. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకార షెడ్యూల్ మార్పు..!
ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఫిబ్రవరి 19న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది,
By Medi Samrat Published on 18 Feb 2025 3:16 PM IST
అతడి మనసు నిండా మురికే ఉంది.. రణవీర్పై సుప్రీం ఆగ్రహం
సమయ్ రైనా షో ఇండియాస్ గాట్ లాటెంట్లో తల్లిదండ్రులపై యూట్యూబర్ రణ్వీర్ అలహబాడియా అసభ్యకరమైన జోకులు వేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
By Medi Samrat Published on 18 Feb 2025 12:43 PM IST
Kumbhmeala: ప్రయాగ్రాజ్లోని గంగానదిలో అధికస్థాయిలో మలబ్యాక్టీరియా.. ఎన్జీటీ తీవ్ర ఆందోళన
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) సమర్పించిన నివేదికను అనుసరించి.. ప్రయాగ్రాజ్లోని గంగానదిలో మల బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉండటంపై జాతీయ హరిత...
By అంజి Published on 18 Feb 2025 8:45 AM IST
నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్
ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ స్థానంలో.. కొత్తగా సీనియర్ బ్యూరోక్రాట్ జ్ఞానేష్ కుమార్ గా నియమితులయ్యారు.
By అంజి Published on 18 Feb 2025 6:39 AM IST
విదేశీ మహిళపై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన కోర్టు
2017లో గోవాలోని బీచ్లో శవమై కనిపించిన బ్రిటిష్-ఐరిష్ బ్యాక్ప్యాకర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో వికత్ భగత్కు గోవాలోని సెషన్స్ కోర్టు జీవిత...
By Medi Samrat Published on 17 Feb 2025 9:15 PM IST
ఆయన వ్యాఖ్యలకు, కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదట..!
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) చైర్మన్ శామ్ పిట్రోడా తాజాగా చైనాపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు.
By Medi Samrat Published on 17 Feb 2025 8:13 PM IST
బీహార్ను వణికించిన భూకంపం
ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉదయం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 17 Feb 2025 9:31 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు
సోమవారం తెల్లవారుజామున దేశ రాజధానిలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ నివాసితులు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) లోని ప్రజలు బలమైన...
By అంజి Published on 17 Feb 2025 7:29 AM IST
Video : పరీక్షకు లేట్ అవుతుందని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విద్యార్థి
మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక విద్యార్థి పరీక్ష రాయడం కోసం కాలేజీని చేరుకోడానికి ఏకంగా ఆకాశం నుండి వెళ్లాడు.
By Medi Samrat Published on 16 Feb 2025 5:00 PM IST
పెళ్లి ఊరేగింపులో విషాదం.. గుర్రంపై కుప్పకూలి వరుడు మృతి
మధ్యప్రదేశ్లోని షియోపూర్ నగరంలో పెళ్లి ఊరేగింపులో వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి గుర్రంపై మరణించాడు.
By అంజి Published on 16 Feb 2025 1:36 PM IST
రైతులకు ఈ యూనిక్ ఐడీతోనే ప్రభుత్వ పథకాలు!
వ్యవసాయ రంగంలో అన్నదాతల సంక్షేమం, సాగుకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథఖాలను అమలు చేస్తున్నాయి.
By అంజి Published on 16 Feb 2025 10:56 AM IST