జాతీయం - Page 55
మయన్మార్ భూకంప సహాయ చర్యల్లో పాల్గొన్న.. భారత్ విమానంపై సైబర్ దాడి
మయన్మార్లో ఆపరేషన్ బ్రహ్మ సహాయక చర్య సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం జీపీఎస్-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు...
By అంజి Published on 14 April 2025 10:00 AM IST
పీఎన్బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.
By అంజి Published on 14 April 2025 8:08 AM IST
'నేను చెప్తా.. మీరు జైశ్రీరామ్ అనండి'.. విద్యార్థులను కోరిన గవర్నర్.. చెలరేగిన వివాదం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మధురైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్యార్థులు జై శ్రీరామ్ అని జపించాలని కోరడంపై వివాదం...
By అంజి Published on 13 April 2025 7:00 PM IST
వక్ఫ్ చట్టం వల్ల జరిగే పరిణామాలపై వీడియోలో చర్చ.. ఇద్దరు అరెస్టు
బెంగళూరు పోలీసులు వక్ఫ్ సవరణ చట్టం, ముస్లిం సమాజంపై దాని పరిణామాలను చర్చించే వీడియో క్లిప్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 13 April 2025 6:17 PM IST
మొరాయించిన వాట్సాప్
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం భారతదేశంలో మొరాయించింది.
By Medi Samrat Published on 12 April 2025 9:07 PM IST
గర్ల్ఫ్రెండ్ను విడిచి ఉండలేక సూట్కేస్లో రూమ్కు తీసుకుని వెళ్లాలనుకున్నాడు.. ప్లాన్ బెడిసి కొట్టి..
హర్యానాలోని సోనిపథ్లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి బాయ్స్ హాస్టల్లోకి సూట్కేస్లో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని వెళ్లాలనుకుని...
By Medi Samrat Published on 12 April 2025 4:48 PM IST
దేశంలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. నిఘా వర్గాల వార్నింగ్
అమెరికా నుండి ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను భారతదేశానికి అప్పగించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని భారత నిఘా...
By అంజి Published on 12 April 2025 1:12 PM IST
ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాలోని ఒక కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుడులో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 12 April 2025 11:15 AM IST
పాక్ చొరబాటుదారులతో కాల్పులు.. ఆర్మీ అధికారి మృతి
శుక్రవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో గాయపడిన భారత ఆర్మీ...
By అంజి Published on 12 April 2025 9:55 AM IST
9,970 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
By అంజి Published on 12 April 2025 6:53 AM IST
మసీదులో మాంసం కలకలం.. నిందితుడు దొరికాడు..!
ఆగ్రాలోని జామా మసీదు వద్ద జంతు మాంసపు ముక్కను ఉంచారనే ఆరోపణలపై శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 11 April 2025 8:31 PM IST
కలిసి పోటీ చేస్తాం.. పొత్తు ప్రకటన చేసిన అమిత్ షా
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Medi Samrat Published on 11 April 2025 6:22 PM IST