జాతీయం - Page 56
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్కు రాజ్నాథ్సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST
జీతం అడిగిన మహిళపై బూతులు..సెలూన్ ఓనర్ను చితకొట్టిన MNS కార్యకర్తలు
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో ఓ సెలూన్ షాప్ ఓనర్ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు చితకబాదారు.
By Knakam Karthik Published on 18 Oct 2025 1:28 PM IST
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదు
హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదని బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:58 PM IST
గుజరాత్ మంత్రిగా క్రికెటర్ జడేజా భార్య రివాబా ప్రమాణం
గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం శుక్రవారం నాడు 25 మంది సభ్యుల కొత్త మంత్రివర్గాన్ని ఆవిష్కరించింది
By Knakam Karthik Published on 17 Oct 2025 1:54 PM IST
Video: ఛత్తీస్గఢ్లో సంచలనం..ఒకేసారి 210 మంది నక్సలైట్లు లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్పూర్లో మావోయిస్టు సంస్థకు చెందిన 210 మంది నక్సలైట్లు పోలీసులు, పారామిలిటరీ దళాల ముందు...
By Knakam Karthik Published on 17 Oct 2025 1:21 PM IST
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంటికి బాంబు బెదిరింపు
శుక్రవారం చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి...
By అంజి Published on 17 Oct 2025 11:25 AM IST
ధనతేరస్ ముందు మలబార్ గోల్డ్కి బహిష్కరణ పిలుపులు
ధనతేరస్కి కొన్ని రోజుల ముందు కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల బ్రాండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది.
By అంజి Published on 17 Oct 2025 7:17 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం...
By అంజి Published on 17 Oct 2025 7:06 AM IST
170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
By Medi Samrat Published on 16 Oct 2025 9:10 PM IST
సీఎం తప్ప మంత్రులందరూ రాజీనామాలు చేశారు.. గుజరాత్లో ఏం జరుగుతుంది.?
గుజరాత్లో భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 16 Oct 2025 4:54 PM IST
నిమిష ప్రియకు ఉరిశిక్ష పడుతుందా.? లేదా.? సుప్రీంకు సమాచారం ఇచ్చిన కేంద్రం
యెమెన్లో హత్య కేసులో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను ప్రస్తుతానికి నిలిపివేశారు.
By Medi Samrat Published on 16 Oct 2025 3:44 PM IST
అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!
గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 16 Oct 2025 3:24 PM IST














