జాతీయం - Page 56
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
దారుణం..ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వార్డులో ఎలుక కరిచి శిశువు మృతి
ఇండోర్లోని అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఒకటైన పీడియాట్రిక్ సర్జరీ వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 3:07 PM IST
పైకి చాక్లెట్ కవర్, లోపల రూ.54 కోట్ల విలువైన కొకైన్
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Sept 2025 1:57 PM IST
స్కూల్లో టేబుల్పై పడుకుని విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న హెడ్మాస్టర్
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో తరగతి గదిలో పిల్లలు తమ ప్రధానోపాధ్యాయురాలి కాళ్ళను నొక్కుతున్నట్లు చూపించే వీడియో వైరల్గా మారింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:33 AM IST
బిల్లులకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదంపై స్థిరమైన గడువు విధించడం సాధ్యం కాదు : సుప్రీంకోర్టు
రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులపై ఆమోదం తెలపడానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కోర్టు స్థిరమైన కాలపరిమితితో కట్టడి చేయలేదని సుప్రీంకోర్టు...
By Knakam Karthik Published on 3 Sept 2025 10:38 AM IST
విషాదం.. షూలో దాక్కున్న పాము కాటుకు గురై టెక్కీ మృతి
41 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన షూలో దాక్కున్న పాము కాటుకు గురై మరణించాడు. బాధితుడిని మంజు ప్రకాష్గా గుర్తించారు.
By అంజి Published on 3 Sept 2025 9:13 AM IST
భారత్కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు.. రష్యాతో చర్చలు
మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను దిగుమతి చేసుకోవడానికి రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది.
By అంజి Published on 3 Sept 2025 8:40 AM IST
ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. 4న బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ
బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలపై సెప్టెంబర్ 4న బీహార్లో ఎన్డిఎ బంద్ పాటించనుంది
By Medi Samrat Published on 2 Sept 2025 6:51 PM IST
Video : నవ్వులు పూయించిన ప్రధాని మోదీ
జపాన్, చైనా పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చారు.
By Medi Samrat Published on 2 Sept 2025 4:48 PM IST
మొట్టమొదటి స్వదేశీ చిప్ను మోదీకి బహూకరించిన అశ్వినీ వైష్ణవ్
విక్రమ్-32 బిట్ ప్రాసెసర్ చిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెమికాన్ ఇండియా 2025లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బహూకరించారు,
By Knakam Karthik Published on 2 Sept 2025 1:15 PM IST
అత్యాచారం కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
అత్యాచారం, మోసం ఆరోపణలపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు హర్మీత్ సింగ్ ధిల్లాన్ పఠాన్మజ్రా మంగళవారం..
By అంజి Published on 2 Sept 2025 12:16 PM IST














