జాతీయం - Page 57
సంచలనం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు
గుజరాత్లోని మూడు జిల్లాల్లోని కోర్టులు ఒకే రోజు పోక్సో కేసుల్లో ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు విధించాయి.
By Medi Samrat Published on 28 Feb 2025 3:58 PM IST
ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో ఊహించని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 3:14 PM IST
నేపాల్లో భారీ భూకంపం.. భారత్లో ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
శుక్రవారం తెల్లవారుజామున నేపాల్ను 6.1 తీవ్రతతో భూకంపం తాకింది. దీంతో బీహార్, సిలిగురి, భారతదేశంలోని ఇతర పొరుగు ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 28 Feb 2025 8:23 AM IST
21,413 పోస్టులు.. దరఖాస్తు చేశారా?
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3 ఆఖరు తేదీ.
By అంజి Published on 28 Feb 2025 7:55 AM IST
భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
రాజౌరి జిల్లాలోని సుందర్బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 7:03 PM IST
ఛార్ధామ్ యాత్రకు వేళాయె..!
ఛార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 6:15 PM IST
Alert : మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!
2025 సంవత్సరం మార్చి నెలలో బ్యాంక్ సెలవుల గురించి కస్టమర్లు తెలుసుకోవాలి.
By Medi Samrat Published on 27 Feb 2025 5:06 PM IST
ఇది అంత ఈజీ కాదు, లోపాలుంటే క్షమించండి..మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 11:44 AM IST
మహాశివరాత్రి రోజు మాంసాహారం పెట్టారని, ఢిల్లీలో విద్యార్థుల ఘర్షణ
క్యాంటీన్లో మాంసాహారం వడ్డించే అంశంలో రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 27 Feb 2025 11:22 AM IST
ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:23 AM IST
యూపీలో తెలుగు నేమ్ బోర్డులు
ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 27 Feb 2025 6:30 AM IST
బస్సు మరో ప్లాట్ ఫామ్పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 5:17 PM IST