జాతీయం - Page 199
సీఎంపై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్..!
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది.
By Medi Samrat Published on 3 Jan 2025 5:50 PM IST
23 ఏళ్ల నాటి హత్య కేసు.. గుర్మీత్ రామ్ రహీమ్కు మళ్లీ పెరుగుతున్న కష్టాలు
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
By Medi Samrat Published on 3 Jan 2025 2:54 PM IST
విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి
రైలు పట్టాలపై కూర్చొని మొబైల్లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్లో చోటు చేసుకుంది.
By అంజి Published on 3 Jan 2025 11:17 AM IST
Video: వందే భారత్ స్లీపర్.. ట్రయల్ రన్ సక్సెస్
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్లోని కోటా - లాబాన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది.
By అంజి Published on 3 Jan 2025 10:36 AM IST
మనిషిని బతికించిన స్పీడ్ బ్రేకర్..!
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 65 ఏళ్ల వ్యక్తి చనిపోయాడనుకుని అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారు.
By Medi Samrat Published on 2 Jan 2025 8:41 PM IST
ఎనిమిదో తరగతి వరకూ స్కూల్స్ కు సెలవు
ఎనిమిదో తరగతి వరకూ విద్యార్థులకు సెలవులు ఇచ్చేసారు. నోయిడాలో చలి తీవ్రత పెరగడంతో జిల్లా మేజిస్ట్రేట్ అన్ని బోర్డులకు సంబంధించి 8వ తరగతి వరకు పాఠశాలలను...
By Medi Samrat Published on 2 Jan 2025 8:20 PM IST
భోపాల్ విషాదం: 40 ఏళ్ల తర్వాత కఠిన ప్రక్రియతో విష వ్యర్థాల అంతం
భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పడి ఉన్న 40 ఏళ్ల నాటి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 250 కిలోమీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పీథమ్పూర్కు...
By అంజి Published on 2 Jan 2025 11:33 AM IST
సనాతన ధర్మం.. కేరళ సీఎం ప్రకటనపై కాంగ్రెస్ నేత విమర్శలు
సనాతన ధర్మంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ బుధవారం విమర్శలు గుప్పించారు.
By అంజి Published on 2 Jan 2025 7:42 AM IST
రైతులకు రూ.10,000.. అసలు అప్డేట్ ఇదే!
వ్యవసాయంపై కేంద్ర కేబినెట్ నిన్న చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్టు ప్రచారం జరిగింది.
By అంజి Published on 2 Jan 2025 6:37 AM IST
కొత్త సంవత్సరం రైతులకు మోదీ ప్రభుత్వం కానుక..!
కొత్త సంవత్సరం తొలిరోజే రైతులకు మోదీ ప్రభుత్వం భారీ కానుకను అందించింది.
By Medi Samrat Published on 1 Jan 2025 4:16 PM IST
ఇన్ఫోసిస్ క్యాంపస్లో చిరుతపులి కలకలం.. వర్క్ ఫ్రం హోం చేయమని ఆదేశాలు
మంగళవారం కర్ణాటకలోని మైసూరు క్యాంపస్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి...
By Medi Samrat Published on 31 Dec 2024 3:51 PM IST
New Year Celebrations : మాస్క్ తప్పనిసరి.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే రూ.500 జరిమానా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేశారు బెంగళూరు పోలీసులు.
By Medi Samrat Published on 31 Dec 2024 2:05 PM IST














