జాతీయం - Page 175
ఛార్ధామ్ యాత్రకు వేళాయె..!
ఛార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 6:15 PM IST
Alert : మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!
2025 సంవత్సరం మార్చి నెలలో బ్యాంక్ సెలవుల గురించి కస్టమర్లు తెలుసుకోవాలి.
By Medi Samrat Published on 27 Feb 2025 5:06 PM IST
ఇది అంత ఈజీ కాదు, లోపాలుంటే క్షమించండి..మోడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో బుధవారం ముగిసిన మహా కుంభ మేళాపై భారత ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 11:44 AM IST
మహాశివరాత్రి రోజు మాంసాహారం పెట్టారని, ఢిల్లీలో విద్యార్థుల ఘర్షణ
క్యాంటీన్లో మాంసాహారం వడ్డించే అంశంలో రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 27 Feb 2025 11:22 AM IST
ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:23 AM IST
యూపీలో తెలుగు నేమ్ బోర్డులు
ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 27 Feb 2025 6:30 AM IST
బస్సు మరో ప్లాట్ ఫామ్పై ఉందని తీసుకెళ్లి, పుణె ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 5:17 PM IST
సరిహద్దులో మరోసారి బరితెగించిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లోని రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2025 3:12 PM IST
హిందీపై డీఎంకే, బీజేపీ హ్యాష్ట్యాగ్స్..ఎల్కేజీ, యూకేజీ పిల్లల గొడవ అని విజయ్ సెటైర్
హిందీ విషయంలో డీఎంకే, బీజేపీ.. ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లా గొడవ పడుతున్నట్లు ఉందని ఎగతాళి చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 3:03 PM IST
కాసేపట్లో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
బీహార్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నితీశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది.
By Medi Samrat Published on 26 Feb 2025 2:45 PM IST
తమిళనాడులో డీలిమిటేషన్ వివాదం..అమిత్ షా ఏమన్నారంటే?
డీలిమిటేషన్తో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోవని అమిత్ షా స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:33 PM IST
కాసేపట్లో ముగియనున్న కుంభమేళా..ఇసుకేస్తే రాలనంతగా జనం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళా మరికొద్ది గంటల్లో ముగియనుంది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:07 PM IST














