జాతీయం - Page 124
ఇకపై మెడికల్ రెప్రజెంటేటివ్స్ ప్రభుత్వ వైద్యులను కలవకూడదు
ఇకపై వైద్య ప్రతినిధులు(మెడికల్ రెప్రజెంటేటివ్స్) ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులను కలవడం నిషేధించింది కేంద్ర ప్రభుత్వం
By Medi Samrat Published on 3 Jun 2025 9:15 PM IST
క్షమాపణలు చెప్పను.. కర్ణాటకలో సినిమాను విడుదల చేయట్లేదు
కమల్ హాసన్ "కన్నడ భాష "తమిళం నుండి పుట్టింది" అనే తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టులో తెలిపారు.
By Medi Samrat Published on 3 Jun 2025 6:30 PM IST
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:36 PM IST
ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 Jun 2025 12:46 PM IST
కోవిడ్-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక
దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 10:51 AM IST
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం.. పోర్టల్ను ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న 'ఉమీద్' పోర్టల్ను ప్రారంభించనుందని వర్గాలు...
By అంజి Published on 3 Jun 2025 7:00 AM IST
'నేను గర్భవతిని, ఆందోళన చెందాను'.. ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ క్షమాపణలు
బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ అతనికి క్షమాపణలు చెప్పింది. ఆదివారం అనేక మంది సాక్షుల ముందు ఆమె క్షమాపణ చెప్పింది.
By అంజి Published on 2 Jun 2025 12:43 PM IST
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
దారుణం.. ఫోన్ చూస్తూ.. శిశువు బొటనవేలును కత్తిరించిన నర్సు
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సీనియర్ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నవజాత శిశువు బొటనవేలు ప్రమాదవశాత్తు తెగిపోయిందని...
By అంజి Published on 1 Jun 2025 10:45 AM IST
ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెండు రోజుల్లో 30 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల్లో 30 మంది చనిపోయారు.
By Medi Samrat Published on 1 Jun 2025 9:55 AM IST
మోదీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేశారు.
By అంజి Published on 1 Jun 2025 7:13 AM IST
భారత్ బంద్కు మావోయిస్టుల పిలుపు
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు వ్యతిరేక చర్యను తీవ్రతరం చేసింది
By Medi Samrat Published on 31 May 2025 7:44 PM IST













