తాజా వార్తలు - Page 824
'రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొత్తు కాదు..' ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి
ప్రస్తుతం కాంగ్రెస్లో పలువురు నేతల మధ్య పరిస్థితి అంతా బాగా లేదు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:04 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:44 PM IST
మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 25 Jun 2025 4:15 PM IST
ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు
హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:00 PM IST
ఇది గివ్ బ్యాక్ టైమ్, ధనవంతులు పేదల బాధ్యత తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 3:16 PM IST
బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్: టీపీసీసీ చీఫ్
బనకచర్లను అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..అని టీపీసీసీ మహేశ్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 25 Jun 2025 2:59 PM IST
ఆ భూముల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి..కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్బాబు
భూముల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,వాణిజ్య శాఖ...
By Knakam Karthik Published on 25 Jun 2025 2:32 PM IST
2019లో అభినందన్ వర్థమాన్ను పట్టుకున్న పాక్ అధికారి తాలిబన్ల ఘర్షణలో మృతి
పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) ఉగ్రవాదుల దాడిలో మరణించారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 1:37 PM IST
వందల మంది బాధితులు.. రూ.200 కోట్ల మోసం.. ఏవీ ఇన్ఫ్రా సీఎండీ విజయ్ గోగుల అరెస్ట్
వందలాది మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్ల మేర మోసం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు ఒంగోలులో ఏవీ ఇన్ఫ్రా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గోగులను...
By అంజి Published on 25 Jun 2025 1:30 PM IST
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా..రెండో భారతీయుడిగా రికార్డు
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కృతమైంది.
By Knakam Karthik Published on 25 Jun 2025 12:54 PM IST
Hyderabad: వ్యవసాయ బావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి
రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లిలో జరిగిన విషాద సంఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ ప్రమాదవశాత్తు వ్యవసాయ...
By అంజి Published on 25 Jun 2025 12:45 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: 4013 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావు అండ్ టీమ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By Knakam Karthik Published on 25 Jun 2025 12:29 PM IST














