తాజా వార్తలు - Page 807
ఆ ఇంట్లో 15 రోజులు ఉన్నాను.. ఊటీకి కూడా తీసుకెళ్లాడు.. క్రికెటర్పై మహిళ సంచలన ఆరోపణలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యష్ దయాల్ పై కొత్త ఆరోపణలు చేసింది ఓ మహిళ.
By Medi Samrat Published on 30 Jun 2025 2:30 PM IST
వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:19 PM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
Hyderabad: ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా...
By అంజి Published on 30 Jun 2025 1:15 PM IST
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
పాన్కార్డ్ అప్డేట్ చేయకపోతే IPPB ఖాతా నిలిచిపోతుందా?
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు పాన్కార్డు అప్డేట్ చేయకపోతే 24 గంటల్లో ఆ అకౌంట్ నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 30 Jun 2025 12:22 PM IST
గురుకులాలు అప్పుడు ఆదర్శంగా నిలిచి, ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి: హరీష్రావు
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని హరీష్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:40 AM IST
పార్క్ చేసిన కారులో నవవధువు డెడ్బాడీ.. కలకలం రేపుతోన్న ఘటన
తమిళనాడులోని తిరుప్పూర్లో 27 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త, అత్తమామలు వరకట్నం కోసం హింసించిన కారణంగా ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 30 Jun 2025 11:33 AM IST
హైదరాబాద్లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST
తెలంగాణ కమలం దళపతిగా రామచందర్ రావు పేరు ఖరారు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 10:44 AM IST
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు.. పూర్ణ చందర్ భార్య సంచలన ఆరోపణలు
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. స్వేచ్ఛ కూతురు తన భర్తపై వేస్తున్న నిందలు చూసి తాను తట్టుకోలేకపోతున్నానని పూర్ణ చందర్ భార్య...
By అంజి Published on 30 Jun 2025 10:40 AM IST
'వెంటనే లొంగిపోండి.. అదే మీకు ఆఖరి రోజు'.. మావోయిస్టులకు అమిత్ షా బిగ్ వార్నింగ్
తెలంగాణను మావోయిస్టుల నిలయంగా మార్చకుండా చూడాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు.
By అంజి Published on 30 Jun 2025 9:43 AM IST














