తాజా వార్తలు - Page 774
Hyderabad: రెచ్చిపోయిన దొంగలు.. గ్యాస్కట్టర్తో 3 ఏటీఎంల్లో భారీగా నగదు చోరీ
ముసుగు ధరించిన దుండగులు హైదరాబాద్లోని హెచ్డిఎఫ్సి ఎటిఎంను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో నగదును దోచుకున్నారు
By అంజి Published on 9 July 2025 11:54 AM IST
విద్యాశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా?: హరీష్రావు
విద్యాశాఖను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా.?అని.. మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 July 2025 11:11 AM IST
Video: భారత్ బంద్ ఎఫెక్ట్.. హెల్మెట్లు ధరించిన బస్సు డ్రైవర్లు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్...
By అంజి Published on 9 July 2025 11:07 AM IST
బ్యాగులో పసికందు.. పక్కనే సిమ్కార్డ్.. కూతురిపై తండ్రి అత్యాచారాన్ని ఎలా బయటపెట్టిందంటే?
ఉత్తరప్రదేశ్లో రైలులో బ్యాగులో ప్రాణాలతో నవజాత శిశువు కనిపించింది. అయితే అదే బ్యాగ్ లోపల దొరికిన సిమ్ కార్డు చివరికి శిశువు కుటుంబ సభ్యుడి ఆచూకీని...
By అంజి Published on 9 July 2025 10:47 AM IST
ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదో చెప్పిన 'హైడ్రా'
ఫాతిమా కాలేజీ కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టత ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 July 2025 10:41 AM IST
ఫోన్ పేతో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలామంది ఫోన్ పే యాప్ని వినియోగిస్తున్నారు. ఈ మొబైల్ యాప్ ఫ్రీ సర్వీస్ను అందిస్తుండటంతో వినియోగదారులు ఎక్కువగా...
By అంజి Published on 9 July 2025 10:30 AM IST
ఎలివేటెడ్కు లైన్ క్లియర్..HMDAకు డిఫెన్స్ భూముల బదిలీకి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం
రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది.
By Knakam Karthik Published on 9 July 2025 9:45 AM IST
వాట్సాప్లో వేధించినా ర్యాగింగ్ కిందకే వస్తుంది..యూజీసీ కీలక ఆదేశాలు
దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 July 2025 8:51 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik Published on 9 July 2025 7:58 AM IST
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST
యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్...
By Knakam Karthik Published on 9 July 2025 7:24 AM IST














