తాజా వార్తలు - Page 768
అమెజాన్ ప్రైమ్ డే.. అదిరిపోయే డీల్స్..!
జులై 11 అర్థరాత్రి నుంచి(తెల్లారితే 12) 12 గంటలకు ప్రారంభమయ్యే ప్రైమ్ డే 2025కి సిద్ధంగా ఉండండి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 July 2025 4:30 PM IST
పవన్ ఛాలెంజ్ను స్వీకరించిన నారా లోకేష్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు
By Medi Samrat Published on 10 July 2025 4:17 PM IST
జగన్కు ప్రభుత్వం, పోలీసులు సహకరించారు : వైఎస్ షర్మిల
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వం, పోలీసులు సహకరించారని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల విమర్శించారు.
By Medi Samrat Published on 10 July 2025 3:43 PM IST
'వైభవ్ సూర్యవంశీ అంటే వారికి పిచ్చి'.. అతడిని కలవడానికి ఇద్దరమ్మాయిలు ఏం చేశారంటే..?
కేవలం 14 ఏళ్ల వయసులో భారత స్టార్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ తన మ్యాజిక్ను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాడు.
By Medi Samrat Published on 10 July 2025 3:40 PM IST
పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ను దారుణంగా చంపిన విద్యార్థులు
హర్యానాలోని హిసార్ జిల్లా నార్నాండ్లోని బస్ బాద్షాపూర్లోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ పాను...
By Medi Samrat Published on 10 July 2025 3:20 PM IST
నేనే ముఖ్యమంత్రిని.. కర్ణాటకలో సీఎం పదవి ఖాళీ లేదు..!
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ మార్పు ఉండదని బయటకు...
By Medi Samrat Published on 10 July 2025 3:09 PM IST
ఆ నర్సు మరణశిక్షను 'సుప్రీం' ఆపుతుందా.?
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
By Medi Samrat Published on 10 July 2025 2:29 PM IST
Video: సీఎం టు టీచర్..పుట్టపర్తి స్కూల్ విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు
ఏపీ సీఎం చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు
By Knakam Karthik Published on 10 July 2025 2:00 PM IST
Gujarat: వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటన..15కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్లోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరుకుంది
By Knakam Karthik Published on 10 July 2025 1:21 PM IST
HCA, SRH వివాదంపై సీఐడీ కీలక ప్రకటన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఎస్ఆర్హెచ్ వివాదంలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 10 July 2025 12:45 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అమానవీయ ఘటన.. వాష్రూమ్లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST











