తాజా వార్తలు - Page 715
జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయిండ్రని.. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 23 July 2025 8:09 PM IST
నలుగురు టెర్రరిస్టులు అరెస్ట్.. ఆ ఉగ్రవాద గ్రూప్తో లింకులు..!
అల్-ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
By Medi Samrat Published on 23 July 2025 7:35 PM IST
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్దం కాదు.. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది : సీఎం రేవంత్
ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని.. ట్యాపింగ్పై నాకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఇస్తే విచారణకు వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 23 July 2025 6:45 PM IST
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ!
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 23 July 2025 5:47 PM IST
అసోసియేట్ ప్రొఫెసర్లకు గుడ్న్యూస్..ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం
తెలంగాణలో మెడికల్ డిపార్ట్మెంట్లో పని చేస్తోన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 23 July 2025 5:27 PM IST
తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్కు ముందు ఇండిగో విమానం ఇంజిన్లో చెలరేగిన మంటలు
అహ్మదాబాద్ నుంచి డయ్యూకు బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 23 July 2025 5:04 PM IST
మల్కాజ్గిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలకు బుద్ధి చెప్తాం: కేటీఆర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 23 July 2025 4:59 PM IST
ఎఫ్డీఐ నిబంధనలు ఉల్లంఘన..'మింత్రా'పై ఈడీ కేసు
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది.
By Knakam Karthik Published on 23 July 2025 4:24 PM IST
ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతాం
అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 23 July 2025 4:18 PM IST
నాలుగో టెస్టు.. మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో నాలుగో మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యింది
By Medi Samrat Published on 23 July 2025 3:41 PM IST
ఏపీలో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు..3 జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ పరికరాలు
ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు పడింది
By Knakam Karthik Published on 23 July 2025 3:38 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన ఈసీ
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ రాజీనామా తర్వాత, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
By Knakam Karthik Published on 23 July 2025 2:41 PM IST














