తాజా వార్తలు - Page 649
Video: ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు
By Knakam Karthik Published on 11 Aug 2025 11:02 AM IST
త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్!
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆగస్టు 15న సమావేశం కానుంది.
By అంజి Published on 11 Aug 2025 10:22 AM IST
బీర్ ధర రూ.180/- మరి తయారీకి ఎంతో తెలుసా?
మద్యం ప్రియుల్లో బీర్ తాగేవారు అధికంగా ఉంటారు. ఒక్క బీర్ బాటిల్ కోసం కనీసం రూ.180 - రూ.200 ఖర్చు చేస్తారు. ఇంత వెచ్చించి..
By అంజి Published on 11 Aug 2025 9:43 AM IST
విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి.. తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
బాచుపల్లిలో శనివారం ఉదయం తన తల్లి మరణవార్త తెలుసుకున్న కొన్ని గంటలకే 33 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు బాచుపల్లి పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 11 Aug 2025 8:53 AM IST
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By అంజి Published on 11 Aug 2025 8:20 AM IST
AIIMSలో 3,500 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడు ఆఖరు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS).. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) ద్వారా 3500 కి పైగా నర్సింగ్...
By అంజి Published on 11 Aug 2025 7:55 AM IST
ఐఏఎఫ్ లెజెండ్, ఇండో - పాక్ వార్ హీరో కన్నుమూత
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ దిలీప్ కమల్కర్ పరుల్కర్ (రిటైర్డ్) ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది.
By అంజి Published on 11 Aug 2025 7:28 AM IST
హైదరాబాద్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
By అంజి Published on 11 Aug 2025 7:12 AM IST
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఊపందుకున్న ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో,
By అంజి Published on 11 Aug 2025 7:00 AM IST
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. నేడే ఫసల్ బీమా నిధుల జమ
నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి.
By అంజి Published on 11 Aug 2025 6:35 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి
వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. స్థిరస్తి వివాదాలు తొలగి ఊరట...
By జ్యోత్స్న Published on 11 Aug 2025 6:21 AM IST
స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి దొరికాడు
గత ఏడాదిన్నర కాలంగా తప్పించుకుంటున్న పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 10 Aug 2025 9:00 PM IST














