తాజా వార్తలు - Page 558

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదు: పిఠాపురం వర్మ
వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదు: పిఠాపురం వర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది.

By Medi Samrat  Published on 6 Sept 2025 7:01 PM IST


50 శాతం డిస్కౌంట్.. ఫైన్ కట్టిన సీఎం
50 శాతం డిస్కౌంట్.. ఫైన్ కట్టిన సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించారు.

By Medi Samrat  Published on 6 Sept 2025 6:30 PM IST


తప్పకుండా ఉంటుంది పుష్ప-3.. చెప్పిందెవరంటే?
తప్పకుండా ఉంటుంది 'పుష్ప-3'.. చెప్పిందెవరంటే?

పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్. ఈ చిత్రం తదుపరి భాగానికి అవకాశం ఉండేలా కొన్ని సీన్స్ సినిమా...

By Medi Samrat  Published on 6 Sept 2025 5:42 PM IST


శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!
శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!

చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది

By Medi Samrat  Published on 6 Sept 2025 5:01 PM IST


హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్.. 12వేల కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం
హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్.. 12వేల కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది.

By Medi Samrat  Published on 6 Sept 2025 4:30 PM IST


అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం
అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం

టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా...

By Medi Samrat  Published on 6 Sept 2025 4:00 PM IST


MBBS doctor shoots himself, Muzaffarpur, Crime
తుపాకీతో కాల్చుకుని యువ డాక్టర్‌ ఆత్మహత్య

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల ఎంబిబిఎస్ వైద్యుడు పిజి పరీక్షలో విఫలం కావడంతో తీవ్ర మనస్థాపంతో శుక్రవారం ...

By అంజి  Published on 6 Sept 2025 3:51 PM IST


భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి

ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుందా.. లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.

By Medi Samrat  Published on 6 Sept 2025 3:15 PM IST


ముంబైని భయపెట్టింది అతడే..!
ముంబైని భయపెట్టింది అతడే..!

14 మంది ఉగ్రవాదులు 400 కిలోగ్రాముల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు జరపడానికి ముంబై నగరంలోకి ప్రవేశించారని బెదిరింపు సందేశం పంపిన నోయిడాకు చెందిన 50 ఏళ్ల...

By Medi Samrat  Published on 6 Sept 2025 2:28 PM IST


వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.

By Medi Samrat  Published on 6 Sept 2025 2:24 PM IST


ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.

By Medi Samrat  Published on 6 Sept 2025 1:45 PM IST


urn containing diamonds, rubies, emeralds, crore rupees, stolen, Red Fort Park, Delhi
ఎర్రకోట పార్కులో దొంగతనం.. రూ.కోటి విలువైన కలశం మాయం

దేశ రాజధానిలో గల ఎర్రకోట పార్కులో దొంగతనం కలకలం రేపింది. 15వ నంబర్ గేట్ సమీపంలోని ఎర్రకోట పార్కులో జైన ..

By అంజి  Published on 6 Sept 2025 1:01 PM IST


Share it