తాజా వార్తలు - Page 558
వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదు: పిఠాపురం వర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది.
By Medi Samrat Published on 6 Sept 2025 7:01 PM IST
50 శాతం డిస్కౌంట్.. ఫైన్ కట్టిన సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించారు.
By Medi Samrat Published on 6 Sept 2025 6:30 PM IST
తప్పకుండా ఉంటుంది 'పుష్ప-3'.. చెప్పిందెవరంటే?
పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్. ఈ చిత్రం తదుపరి భాగానికి అవకాశం ఉండేలా కొన్ని సీన్స్ సినిమా...
By Medi Samrat Published on 6 Sept 2025 5:42 PM IST
శ్రీవారి ఆలయం మాత్రమే కాదు.. ఈ ఆలయాలు కూడా మూసివేత!!
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Medi Samrat Published on 6 Sept 2025 5:01 PM IST
హైదరాబాద్లో డ్రగ్స్ డెన్.. 12వేల కోట్ల మాదక ద్రవ్యాలు స్వాధీనం
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయ్యింది.
By Medi Samrat Published on 6 Sept 2025 4:30 PM IST
అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం
టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా...
By Medi Samrat Published on 6 Sept 2025 4:00 PM IST
తుపాకీతో కాల్చుకుని యువ డాక్టర్ ఆత్మహత్య
బిహార్లోని ముజఫర్పూర్కు చెందిన 25 ఏళ్ల ఎంబిబిఎస్ వైద్యుడు పిజి పరీక్షలో విఫలం కావడంతో తీవ్ర మనస్థాపంతో శుక్రవారం ...
By అంజి Published on 6 Sept 2025 3:51 PM IST
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
ఆసియా కప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ ఆడుతుందా.. లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.
By Medi Samrat Published on 6 Sept 2025 3:15 PM IST
ముంబైని భయపెట్టింది అతడే..!
14 మంది ఉగ్రవాదులు 400 కిలోగ్రాముల ఆర్డీఎక్స్తో పేలుళ్లు జరపడానికి ముంబై నగరంలోకి ప్రవేశించారని బెదిరింపు సందేశం పంపిన నోయిడాకు చెందిన 50 ఏళ్ల...
By Medi Samrat Published on 6 Sept 2025 2:28 PM IST
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. కారణం ఇదే..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Sept 2025 2:24 PM IST
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.
By Medi Samrat Published on 6 Sept 2025 1:45 PM IST
ఎర్రకోట పార్కులో దొంగతనం.. రూ.కోటి విలువైన కలశం మాయం
దేశ రాజధానిలో గల ఎర్రకోట పార్కులో దొంగతనం కలకలం రేపింది. 15వ నంబర్ గేట్ సమీపంలోని ఎర్రకోట పార్కులో జైన ..
By అంజి Published on 6 Sept 2025 1:01 PM IST














