తాజా వార్తలు - Page 559
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది.
By Medi Samrat Published on 6 Sept 2025 1:45 PM IST
ఎర్రకోట పార్కులో దొంగతనం.. రూ.కోటి విలువైన కలశం మాయం
దేశ రాజధానిలో గల ఎర్రకోట పార్కులో దొంగతనం కలకలం రేపింది. 15వ నంబర్ గేట్ సమీపంలోని ఎర్రకోట పార్కులో జైన ..
By అంజి Published on 6 Sept 2025 1:01 PM IST
చెక్ తీసుకొని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా?
ప్రాపర్టీ క్రయ విక్రయాల్లో భాగంగా డబ్బు భారీగా చేతులు మారుతుంది. పెద్ద అమౌంట్ను 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 2' ప్రకారం..
By అంజి Published on 6 Sept 2025 12:30 PM IST
బాలాపూర్ లడ్డూ @రూ.35 లక్షలు
హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ ఈ సారి కూడా వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది.
By అంజి Published on 6 Sept 2025 11:33 AM IST
Hyderabad: డ్రగ్స్ అమ్ముతున్న ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు.. 300 గ్రాముల గంజా స్వాధీనం
మోకిలాలో తోటి విద్యార్థులకు, ఇతరులకు గంజాయి అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీసులు 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు.
By అంజి Published on 6 Sept 2025 10:45 AM IST
Telangana: ముగ్గురు పిల్లలను చంపి, నిప్పంటించి.. ఆపై తండ్రి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి, వారి మృతదేహాలకు నిప్పంటించి, తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 6 Sept 2025 9:48 AM IST
AP : హెడ్ వార్డెన్పై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
అనకాపల్లి జిల్లాలో జైలు హెడ్ వార్డెన్పై దాడి చేసి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 6 Sept 2025 9:00 AM IST
Hyderabad: గంగమ్మ ఒడికి కదిలిన ఖైరతాబాద్ గణపతి.. కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మేళ తాళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:53 AM IST
రెవెన్యూ శాఖపై అవినీతి మరక.. తొలగించుకునే బాధ్యత జీపీవోలదే: సీఎం రేవంత్
అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై
By అంజి Published on 6 Sept 2025 8:37 AM IST
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఈ నెలలోనే టీచర్ నియామకాలు
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగగలదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:08 AM IST
Video: ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై హరీష్ రావు సంచలన కామెంట్స్
యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు.. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు.
By అంజి Published on 6 Sept 2025 7:56 AM IST
లైటర్లో స్పై కెమెరా.. మహిళను రహస్యంగా చిత్రీకరించిన పైలట్ అరెస్ట్
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ ఎయిర్లైన్లో పనిచేస్తున్న 31 ఏళ్ల పైలట్ను సిగరెట్ లైటర్ స్పై కెమెరాతో ఒక మహిళను రహస్యంగా...
By అంజి Published on 6 Sept 2025 7:43 AM IST











