తాజా వార్తలు - Page 55
పార్క్ చేసిన కారులో నవవధువు డెడ్బాడీ.. కలకలం రేపుతోన్న ఘటన
తమిళనాడులోని తిరుప్పూర్లో 27 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త, అత్తమామలు వరకట్నం కోసం హింసించిన కారణంగా ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 30 Jun 2025 11:33 AM IST
హైదరాబాద్లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST
తెలంగాణ కమలం దళపతిగా రామచందర్ రావు పేరు ఖరారు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 10:44 AM IST
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు.. పూర్ణ చందర్ భార్య సంచలన ఆరోపణలు
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. స్వేచ్ఛ కూతురు తన భర్తపై వేస్తున్న నిందలు చూసి తాను తట్టుకోలేకపోతున్నానని పూర్ణ చందర్ భార్య...
By అంజి Published on 30 Jun 2025 10:40 AM IST
'వెంటనే లొంగిపోండి.. అదే మీకు ఆఖరి రోజు'.. మావోయిస్టులకు అమిత్ షా బిగ్ వార్నింగ్
తెలంగాణను మావోయిస్టుల నిలయంగా మార్చకుండా చూడాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు.
By అంజి Published on 30 Jun 2025 9:43 AM IST
రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ అలర్ట్
3 నెలల రేషన్ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. ఇవాళ కాకుంటే.. మళ్లీ సెప్టెంబర్లోనే రేషన్ ఇస్తారు.
By అంజి Published on 30 Jun 2025 9:08 AM IST
తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
By అంజి Published on 30 Jun 2025 8:29 AM IST
10 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన తండ్రి.. వర్షంలో ఆడుకుందామని పట్టుబట్టాడని..
ఢిల్లీలో శనివారం నాడు వర్షంలో ఆడుకోవడానికి బయటకు వెళ్దామని పట్టుబట్టిన 10 ఏళ్ల బాలుడిని అతని తండ్రి కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 30 Jun 2025 8:03 AM IST
Telangana: 16 వేల మంది ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు
వైద్య ఆరోగ్య శాఖలో డీఎంఈ విభాగంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హానరోరియం, మల్టీ టాస్కింగ్ విధానంలో పని చేస్తున్న 16 వేల మంది ఉద్యోగుల పదవీ...
By అంజి Published on 30 Jun 2025 7:41 AM IST
'పనితీరు సరిగా లేని వారికి గుడ్బై చెప్తా'.. టీడీపీ ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
"పనితీరు సరిగా లేని" నాయకులకు మరోసారి అవకాశం రాదని, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 30 Jun 2025 7:14 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 6,238 పోస్టులకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు రైల్వే బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 6238 టెక్నీషియన్ పోస్టులకు నియామకాలకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
By అంజి Published on 30 Jun 2025 6:57 AM IST
చెత్త లారీలో యువతి మృతదేహం లభ్యం.. కాళ్లను మెడకు కట్టి, ఆపై బ్యాగులో నింపి
బెంగళూరులో శనివారం రాత్రి మున్సిపల్ కార్పొరేషన్ చెత్త ట్రక్కులో కాళ్లు మెడకు కట్టి, బ్యాగులో నింపి ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది.
By అంజి Published on 30 Jun 2025 6:41 AM IST