తాజా వార్తలు - Page 357
కన్నడ టీవీ నటికి వేధింపులు, నిందితుడు అరెస్ట్
కన్నడ, తెలుగు టెలివిజన్ నటి ఓ వ్యక్తి నుంచి నిరంతర ఆన్లైన్ వేధింపులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 1:28 PM IST
విషాదం..మేనమామ వివాహానికి వచ్చి 11 ఏళ్ల బాలుడు మృతి
నిర్మల్ జిల్లాకు చెందిన పదకొండేళ్ల బాలుడు సోమవారం మంచిర్యాల గౌతమినగర్లోని భవనం ఐదవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు
By Knakam Karthik Published on 4 Nov 2025 1:09 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు మద్ధతు ప్రకటించిన టీజేఎస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ జన సమితి (టీజేఎస్) పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా..
By అంజి Published on 4 Nov 2025 12:51 PM IST
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది
By Knakam Karthik Published on 4 Nov 2025 12:30 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స...
By అంజి Published on 4 Nov 2025 12:09 PM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై ఈ నెల 11న ప్రైవేట్ కాలేజీల తిరుగుబాటు
తెలంగాణ ప్రైవేట్ కళాశాలలు నవంబర్ 11న 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియట్ను ప్రకటించాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:52 AM IST
ఏపీలోని టెక్నాలజీ రంగాల్లో అపారమైన అవకాశాలు..లండన్లో పారిశ్రామికవేత్తలతో భేటీలో చంద్రబాబు
అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీలో ఈ జల రవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 4 Nov 2025 11:37 AM IST
Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
By అంజి Published on 4 Nov 2025 11:35 AM IST
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్ హాస్టల్స్లో దందా
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:02 AM IST
రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ కథనం.. కాంగ్రెస్ ఫైర్..!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు.
By అంజి Published on 4 Nov 2025 10:44 AM IST
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 10:33 AM IST
రాజధాని అమరావతికి మరో రూ.32,500 వేల కోట్లు రుణం
రాజధాని అమరావతికి మరో రూ. 32,500 కోట్లు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ముందుకు వచ్చింది
By Knakam Karthik Published on 4 Nov 2025 10:18 AM IST














