తాజా వార్తలు - Page 277
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
జూబ్లీహిల్స్కు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 13వ తేదీ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. అక్టోబరు...
By Medi Samrat Published on 12 Oct 2025 6:23 PM IST
ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ -2కు 'రాంరెడ్డి దామోదర్ రెడ్డి' పేరు : సీఎం రేవంత్ ప్రకటన
నమ్మిన కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 12 Oct 2025 5:31 PM IST
మీకు ఇప్పటికీ నెరవేరని కలలు ఉన్నాయా.? మనవరాలి ప్రశ్నకు ట్రంప్ ఏం సమాధానమిచ్చారంటే.?
అమెరికాకు చెందిన పెద్ద వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు అధ్యక్షుడయ్యారు.
By Medi Samrat Published on 12 Oct 2025 4:43 PM IST
రాత్రి 12:30 గంటలకు విద్యార్థిని బయటకు ఎలా వెళ్లింది.? ఈ ఘటనకు ఎవరు బాధ్యులు..?
పశ్చిమ బెంగాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దుర్గాపూర్లో 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది.
By Medi Samrat Published on 12 Oct 2025 3:48 PM IST
ఐదు రోజులు గడిచినా పోస్టుమార్టం జరగలేదు.. ఐపీఎస్ పురాణ్ కుమార్ కుటుంబీకుల డిమాండ్లు ఏమిటంటే..?
హర్యానా సీనియర్ ఐపీఎస్ వై పురాణ్ కుమార్ కుటుంబాన్ని శాంతింపజేసేందుకు హర్యానా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
By Medi Samrat Published on 12 Oct 2025 3:10 PM IST
శ్రీకాంత్ అయ్యంగార్ "మా" సభ్యత్వం రద్దు చేయండి
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆదివారం మా అధ్యకుడు మంచు విష్ణును కలిశారు.
By Medi Samrat Published on 12 Oct 2025 2:32 PM IST
రెచ్చిపోతే ప్రతీకార చర్యలకు వెనుకాడం.. అమెరికాకు చైనా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాల కొరడా ఝులిపించారు.
By Medi Samrat Published on 12 Oct 2025 2:05 PM IST
ఆ ఒక్క తప్పు వల్ల ఇందిరగాంధీ బలయ్యారు: చిదంబరం
'ఆపరేషన్ బ్లూస్టార్ (1984)'లో జరిగిన తప్పు వల్ల మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని..
By అంజి Published on 12 Oct 2025 1:30 PM IST
తెలంగాణలో దారుణం.. కూలీ పని అని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్రేప్.. మహిళ మృతి
మెదక్ జిల్లా కుల్చారం మండలం ఏడుపాయల ఆలయం సమీపంలో ఓ మహిళ కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 12 Oct 2025 12:24 PM IST
Hyderabad: అలర్ట్.. రేపు పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్
కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (KDWSP) ఫేజ్-III పైప్లైన్లో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (HMWSSB) ప్రధాన మరమ్మతు పనులను చేపట్టింది.
By అంజి Published on 12 Oct 2025 11:40 AM IST
చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్ హార్ట్ డిసీజ్' కేసులు
చిన్నారుల్లో పెరుగుతున్న 'రుమాటిక్ హార్ట్ డిసీజ్' కేసులు కలవర పెడుతున్నాయి.
By అంజి Published on 12 Oct 2025 10:50 AM IST
వేములవాడ వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం.. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి.
By అంజి Published on 12 Oct 2025 9:56 AM IST














