తాజా వార్తలు - Page 249
Hyderabad: దీపావళి ఎఫెక్ట్.. సరోజిని కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన క్షతగాత్రులు
అక్టోబర్ 20, సోమవారం రాత్రి హైదరాబాద్లో దీపావళి వేడుకల సందర్భంగా పటాకులు పేల్చే సమయంలో పిల్లలతో సహా అనేక మందికి కంటి గాయాలు అయ్యాయి.
By అంజి Published on 21 Oct 2025 12:34 PM IST
దీపావళికి పుట్టింటికి వెళ్తాననడంతో.. భార్యతో గొడవపడి కాలువలోకి దూకిన భర్త.. చివరికి..
తన భార్యతో జరిగిన వివాదం కారణంగా 26 ఏళ్ల వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది.
By అంజి Published on 21 Oct 2025 12:10 PM IST
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 21 Oct 2025 12:02 PM IST
జపాన్ మొదటి మహిళా ప్రధానిగా సనాయి తకైచి
జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని మొదటి మహిళా ప్రధానమంత్రిగా అల్ట్రాకన్జర్వేటివ్ సనే తకైచిని ఎన్నుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 11:46 AM IST
పోలీసు అంటే సమాజానికి నమ్మకం: సీఎం రేవంత్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
By అంజి Published on 21 Oct 2025 11:26 AM IST
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:13 AM IST
అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా...
By అంజి Published on 21 Oct 2025 11:13 AM IST
Jublieehilss Bypoll: నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:00 AM IST
నిజామాబాద్ 'ఎన్కౌంటర్'పై న్యాయ విచారణ జరపాలి
నిజామాబాద్లో షేక్ రియాజ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 21 Oct 2025 10:52 AM IST
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్
అమెరికాలో చదువుతున్న భారతీయులతో సహా ఇదర విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.
By అంజి Published on 21 Oct 2025 10:27 AM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
అప్పుడు తప్పించారు.. ఇప్పుడు అప్పగించారు..!
మహ్మద్ రిజ్వాన్ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:00 AM IST














