తాజా వార్తలు - Page 148
ముస్లింలు, క్రైస్తవులు ఆర్ఎస్ఎస్లోకి రావచ్చు.. కానీ ఒక షరతు.. : మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం మాట్లాడుతూ.. ''ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని మతాల ప్రజలు..
By అంజి Published on 10 Nov 2025 7:35 AM IST
Andhrapradesh: నేటి నుంచి 'స్వామిత్వ' గ్రామ సభలు
ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 10 Nov 2025 7:15 AM IST
Telangana: వివాహేతర సంబంధం.. భార్యను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆదివారం ఆమెను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Nov 2025 7:02 AM IST
'మార్చి 31 నాటికి కొత్త ఆర్థిక విధానం'.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సజావుగా అమలు చేయడానికి ఆదాయ ఉత్పత్తిపై దృష్టి సారించే విప్లవాత్మక ఆర్థిక విధానాన్ని మార్చి..
By అంజి Published on 10 Nov 2025 6:51 AM IST
'ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల హెల్త్ కవరేజ్'.. ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో త్వరలో ప్రతి వ్యక్తికి ₹2.5 లక్షల హెల్త్ కవరేజ్, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల వరకు వైద్య సేవలను అందించే సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని...
By అంజి Published on 10 Nov 2025 6:42 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు
దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 10 Nov 2025 6:22 AM IST
కాంగ్రెస్ మద్దతిచ్చినా అండగా నిలిచేవాళ్లం : ఆర్ఎస్ఎస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏ ఒక్క వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ మద్దతు ఇవ్వదని, కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి...
By Medi Samrat Published on 9 Nov 2025 9:20 PM IST
అనుపమ పరమేశ్వరన్ను వేధించింది ఓ అమ్మాయా..!
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ కు ఆన్లైన్ వేధింపులు ఎదురయ్యాయి.
By Medi Samrat Published on 9 Nov 2025 8:30 PM IST
రూ. 20 లక్షల చలాన్ ఏంటండీ బాబూ.. ఇదీ అసలు సంగతి..!
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 9 Nov 2025 7:40 PM IST
ఎంత కాదన్నా అది జైలు.. వారు మాత్రం ఎంచక్కా..!
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి.
By Medi Samrat Published on 9 Nov 2025 7:13 PM IST
లెస్బియన్ జంట.. ఓ మర్డర్.. ఏం జరిగింది.?
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన ఐదు నెలల కొడుకును తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి హత్య చేశారని ఆరోపించారు
By Knakam Karthik Published on 9 Nov 2025 5:30 PM IST
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 5:00 PM IST














