తాజా వార్తలు - Page 147
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:24 AM IST
అలర్ట్..తెలంగాణలో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్
తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:06 AM IST
శుభవార్త..ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, నేడు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 6:58 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి వ్యాపారులు పురోగతి సాధిస్తారు
సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 6:41 AM IST
టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా అమ్మాయిల హవా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ షెఫాలీ వర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్...
By Medi Samrat Published on 30 Dec 2025 9:00 PM IST
బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య
బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 30 Dec 2025 8:00 PM IST
అత్తాపూర్లో జింక మాంసం కలకలం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో అక్రమంగా జింక మాంసం విక్రయం చేస్తున్న వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా...
By Medi Samrat Published on 30 Dec 2025 7:00 PM IST
ఆయన ఎంతో మందికి ఆదర్శం : ఎంపీ కేశినేని శివనాథ్
సీఎం చంద్రబాబు ముందుచూపు రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడపిస్తుంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పరిపాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 30 Dec 2025 6:14 PM IST
2026 టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే..!
2025 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు పలు విజయాలు సాధించింది. భారత పురుషుల జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 30 Dec 2025 5:31 PM IST
ఎలక్ట్రానికా ఇండియా మరియు ప్రొడక్ట్రోనికా ఇండియా భారత్ ఎలక్ట్రానిక్స్ యాత్ర ప్రారంభం
ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Dec 2025 5:03 PM IST
Telangana Police Annual Report : పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. తగ్గిన నేరాలు
2025లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా అదుపులో ఉన్నాయని, 2024తో పోలిస్తే మొత్తం నేరాల రేటు 2.33 శాతం తగ్గిందని, రోడ్డు ప్రమాదాలు 5.6 శాతం పెరిగాయని...
By Medi Samrat Published on 30 Dec 2025 4:43 PM IST
సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్లు చేసేవాడు..!
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇమేజ్ గురించి స్పష్టంగా అందరికీ తెలుసు. అతడు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోడు.
By Medi Samrat Published on 30 Dec 2025 4:21 PM IST














