తాజా వార్తలు - Page 146
రూ.6384 కోట్ల నష్టం వాటిల్లింది.. తక్షణమే ఆదుకోండి
మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని...
By Medi Samrat Published on 10 Nov 2025 3:52 PM IST
టీ20 ప్రపంచకప్కు టీమిండియా సిద్ధంగా లేదు.. కోచ్ షాకింగ్ ప్రకటన
ప్రస్తుత టీమ్ ఇండియా పరిస్థితులపై భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 10 Nov 2025 3:18 PM IST
360 కేజీల పేలుడు సామాగ్రి కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ఉగ్రవాదికి మహిళా డాక్టర్తో లింకు..!
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని అల్ఫాలా యూనివర్సిటీ కాలేజీ నుంచి 10 రోజుల క్రితం అరెస్టయిన ఉగ్రవాది ముజమ్మిల్ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్...
By Medi Samrat Published on 10 Nov 2025 2:51 PM IST
కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:39 PM IST
సైబర్ నేరాలపై కొత్త ప్రచారం ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరాలు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్...
By Knakam Karthik Published on 10 Nov 2025 2:22 PM IST
కాంగ్రెస్ చీరలు, డబ్బులు పంచుతోంది: హరీశ్ రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు, డబ్బులు పంచుతుంది..అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:01 PM IST
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సోమవారం తెలంగాణ సచివాలయంలో మైనారిటీల సంక్షేమం...
By అంజి Published on 10 Nov 2025 1:25 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. లివర్ క్యాన్సర్తో నటుడు అభినయ్ మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు అభినయ్ మరణించారు. ఆయన వయస్సు 44 ఏళ్లు. కొన్నేళ్లుగా లివర్ ...
By అంజి Published on 10 Nov 2025 1:06 PM IST
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై నుండి కోల్కతాకు వెళ్తున్న స్పైస్జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Knakam Karthik Published on 10 Nov 2025 1:05 PM IST
పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి..యోగీ ఆదిత్యనాథ్ ప్రకటన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు...
By Knakam Karthik Published on 10 Nov 2025 12:48 PM IST
మాలిలో భారతీయుల కిడ్నాప్.. విడుదల కోసం ఎంబసీ తీవ్ర ప్రయత్నాలు
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ చేయబడ్డారు. దీంతో వారి విడుదల కోసం భారతదేశం తక్షణ దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది.
By అంజి Published on 10 Nov 2025 12:09 PM IST
ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:48 AM IST














