తాజా వార్తలు - Page 149
రూ. 20 లక్షల చలాన్ ఏంటండీ బాబూ.. ఇదీ అసలు సంగతి..!
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 9 Nov 2025 7:40 PM IST
ఎంత కాదన్నా అది జైలు.. వారు మాత్రం ఎంచక్కా..!
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి.
By Medi Samrat Published on 9 Nov 2025 7:13 PM IST
లెస్బియన్ జంట.. ఓ మర్డర్.. ఏం జరిగింది.?
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన ఐదు నెలల కొడుకును తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి హత్య చేశారని ఆరోపించారు
By Knakam Karthik Published on 9 Nov 2025 5:30 PM IST
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 5:00 PM IST
విషాదం..పందిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా, ముగ్గురు స్నేహితులు మృతి
రళలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 4:30 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 3:50 PM IST
TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది
By Knakam Karthik Published on 9 Nov 2025 2:45 PM IST
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 2:26 PM IST
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:53 PM IST
Vizag Crime: యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కోడలు
పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి...
By అంజి Published on 9 Nov 2025 1:30 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ
రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:08 PM IST
చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
తీపి పదార్థాలు తినడం దాదాపు అందరికీ ఇష్టమే. అయితే ఇది చాలా పరిమితంగా ఉంటే సమస్య ఉండదు. కానీ కొందరు షుగర్ ఉన్న..
By అంజి Published on 9 Nov 2025 12:30 PM IST











