తాజా వార్తలు - Page 139
నిరూపిస్తే దేనికైనా సిద్ధం..దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే
దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 12:53 PM IST
నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.. అందుకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
By అంజి Published on 2 Jan 2026 12:32 PM IST
విషాదం: ఆన్లైన్ గేమింగ్ యాప్లతో అప్పులు..యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ గేమింగ్ మత్తు మరో ప్రాణాన్ని బలిగొంది
By Knakam Karthik Published on 2 Jan 2026 12:25 PM IST
మూసీపై కడుపులో విషం తగ్గించుకోండి..లేదా వికారాబాద్ అడవుల్లో వదలండి: సీఎం రేవంత్
మూసీ పరివాహకాన్ని సర్వమత సమ్మేళనంగా మారుస్తాం..అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 12:15 PM IST
కేసీఆర్ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:59 AM IST
ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 11:16 AM IST
Hyderabad: దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమిచారన్న ఫిర్యాదుపై కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:00 AM IST
మేనల్లుడితో భార్య ఆ సంబంధం.. అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది
ఉత్తరప్రదేశ్లో ఓ కుటుంబంలో దారుణం జరిగింది. కుటుంబంలోని మహిళ తన మేనల్లుడితో వివాహేతర సంబంధంతో మత్తులో..
By అంజి Published on 2 Jan 2026 10:53 AM IST
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు..కాంగ్రెస్ కార్యకర్త మృతి
కర్ణాటక బళ్లారిలో BJP MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 10:50 AM IST
IIT హైదరాబాద్ కుర్రాడికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ!
జాబ్ మార్కెట్ డల్గా ఉన్నా ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
By అంజి Published on 2 Jan 2026 10:02 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By అంజి Published on 2 Jan 2026 9:50 AM IST
తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు
తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.
By అంజి Published on 2 Jan 2026 9:41 AM IST














