తాజా వార్తలు - Page 125
భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 6:51 PM IST
2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత, 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: జగన్
జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు
By Knakam Karthik Published on 28 Jan 2026 6:28 PM IST
అమెజాన్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు..16 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది
By Knakam Karthik Published on 28 Jan 2026 5:52 PM IST
జనసేన ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు..విచారణకు కమిటీ
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:40 PM IST
వికారాబాద్లో దారుణం..తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య..కారణమిదే!
కులాంతర ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ కూతురు అమానుషానికి పాల్పడింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:20 PM IST
ఏపీలో పింఛనుదారులకు తీపికబురు..ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ
రాష్ట్రంలో పించనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:05 PM IST
అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి గుండెపోటుతో మరణించాడు
By Knakam Karthik Published on 28 Jan 2026 3:07 PM IST
జైళ్లలో సంస్కరణలు, బలోపేతంపై కేంద్రం ఫోకస్..రూ.950 కోట్లు కేటాయింపు: బండి సంజయ్
దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని...
By Knakam Karthik Published on 28 Jan 2026 2:57 PM IST
రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 28 Jan 2026 1:58 PM IST
ఇద్దరు గిరిజన బాలికలపై ఆరుగురు గ్యాంగ్ రేప్.. జాతరకు వెళ్లి వస్తుండగా అడ్డుకుని..
జార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు...
By అంజి Published on 28 Jan 2026 1:30 PM IST
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 28, 2026) మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
By అంజి Published on 28 Jan 2026 12:55 PM IST
హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లతో సమావేశమైన సీఎం రేవంత్
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నెడీ స్కూల్లో విద్యా వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
By అంజి Published on 28 Jan 2026 12:35 PM IST














