నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    International News, America, Donald Trump, Gold Card Visa
    గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్..1 మిలియన్ డాలర్లు చెల్లిస్తేనే

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించారు

    By Knakam Karthik  Published on 11 Dec 2025 8:49 AM IST


    Cinema News, Bollywood, Entertainment, Raj Kundra, Shilpa Shetty, Mumbai High Court
    లండన్ వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి లేదా అలా చేయండి..!

    వ్యాపార వేత్తను రూ.60 కోట్లకు మోసం చేసిన కేసులో బాలీవుడ్ కపుల్స్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 7:54 AM IST


    Andrapradesh, Amaravati, Cm Chandrababu, Ap Cabinet Meeting
    నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు అవకాశం

    నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 7:33 AM IST


    Telangana, Panchayat elections, Government schools closed, Election Polling, Polling Centers
    విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లకు సెలవు

    తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు...

    By Knakam Karthik  Published on 11 Dec 2025 6:57 AM IST


    Andrapradesh, Palnadu District, Macharla Court, Pinnelli Ramakrishna Reddy, Pinnelli Brothers, Ap High Court, Supreme Court
    జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

    డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 6:43 AM IST


    Andrapradesh, Amaravati, CAG office, Comptroller and Auditor General, Pemmashani Chandrasekhar, Central Government
    అమరావతిలో 'కాగ్' కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం అనుమతి

    అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది

    By Knakam Karthik  Published on 11 Dec 2025 6:32 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దినఫలాలు: నేడు ఈ రాశివారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు

    నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 6:23 AM IST


    Telangana, First phase of panchayat elections, Congress, Brs, Bjp
    Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్

    తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

    By Knakam Karthik  Published on 11 Dec 2025 6:18 AM IST


    Hyderabad News, TGSRTC, new initiative, transport services
    373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు..'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో TGSRTC సరికొత్త ప్లాన్

    హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యచరణను ప్రకటించింది

    By Knakam Karthik  Published on 10 Dec 2025 5:21 PM IST


    International News,  Morocco, two buildings collapse, 19 killed
    విషాదం...రెండు భవనాలు కూలి 19 మంది మృతి

    మొరాకోలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫెజ్‌లో ఒక భవనం కూలిపోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు

    By Knakam Karthik  Published on 10 Dec 2025 5:03 PM IST


    National News, Delhi, Indigo Crisis, IndiGo operations, Directorate General of Civil Aviation, 8-member Oversight Team
    ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు

    ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 8 మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది

    By Knakam Karthik  Published on 10 Dec 2025 4:45 PM IST


    Hyderabad News, GHMC, Trade Licenses,
    ఆ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోండి..వ్యాపారులకు GHMC విజ్ఞప్తి

    హైదరాబాద్‌లో వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ కీలక హెచ్చరిక జారీ చేసింది.

    By Knakam Karthik  Published on 10 Dec 2025 4:15 PM IST


    Share it