ఓట్ల కోసం ఉచితంగా భార్యలనూ ఇస్తాడు..మాజీ మంత్రి వివాదాస్పద కామెంట్స్
అన్నాడీఎంకే మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మహిళలను ప్రభుత్వ ఉచితాలతో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తాయి.
By Knakam Karthik Published on 14 Oct 2025 3:47 PM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది
By Knakam Karthik Published on 14 Oct 2025 3:12 PM IST
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 2:09 PM IST
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 1:53 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్కు సుప్రీం ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 1:44 PM IST
షాకింగ్..మరోసారి మైనస్లోకి వెళ్లిన తెలంగాణ ద్రవ్యోల్బణం
డిమాండ్ స్తబ్దత ఆందోళనకరంగా మారడంతో, తెలంగాణ రాష్ట్రం తిరిగి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది,
By Knakam Karthik Published on 14 Oct 2025 1:29 PM IST
మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు
By Knakam Karthik Published on 14 Oct 2025 1:10 PM IST
సునీత పట్ల జాలి పడుతున్నా..కానీ సెంటిమెంట్లతో ఓట్లు రావు: పొన్నం
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
By Knakam Karthik Published on 14 Oct 2025 12:41 PM IST
హర్యానా ఐపీఎస్ ఆత్మహత్య, డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హర్యానా ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శత్రుజీత్ కపూర్ను సెలవుపై పంపింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 11:33 AM IST
కాళేశ్వరం అవినీతి కేసు..మాజీ ఈఎన్సీ రూ.100 కోట్ల ఆస్తుల అటాచ్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:58 AM IST
హైదరాబాద్లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్
హైదరాబాద్లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:39 AM IST
విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 5:20 PM IST












