తెలంగాణలో మరో ఎయిర్పోర్టుకు కేంద్రం పచ్చజెండా
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 5:31 PM IST
హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్
కూకట్పల్లిలోని తుమ్మిడికుంట మరియు నల్లచెరువు పనులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు
By Knakam Karthik Published on 28 Feb 2025 5:14 PM IST
ఇది ముంచే ప్రభుత్వమని నిరూపితమైంది..ఏపీ బడ్జెట్పై షర్మిల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 28 Feb 2025 4:03 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం..ఎక్కడంటే?
బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లో కౌటింగ్ కేంద్రాలో అప్పగించేందుకు ఎన్నికల సిబ్బంది రెండు ఆర్టీసీ బస్సుల్లో బయల్దేరారు. అయితే ఈ రెండు బస్సులకు ప్రమాదం...
By Knakam Karthik Published on 28 Feb 2025 3:46 PM IST
ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో ఊహించని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 3:14 PM IST
కష్టాల్లోనూ మంచి బడ్జెట్ అందిస్తున్నాం..మీదే బాధ్యత: సీఎం చంద్రబాబు
కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:54 PM IST
దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్
దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:31 PM IST
మాజీ మంత్రి హరీష్రావుపై బాచుపల్లి పీఎస్లో కేసు..ప్రాణ హాని ఉందని వ్యక్తి ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:09 PM IST
ఆ బుక్ మెయింటెన్ చేస్తున్నాం..అందరి చిట్టా విప్పుతాం: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 1:49 PM IST
అద్భుతం జరిగితే తప్ప వాళ్లు బతికే ఛాన్స్ లేదు..ఎస్ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి
అద్భుతం జరిగితే తప్ప.. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 1:31 PM IST
ఎదురుదాడి సమంజసం కాదు.. కిషన్రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 12:12 PM IST
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..శాఖల వారీగా కేటాయింపులు ఇవే
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 11:24 AM IST