రాష్ట్రంలో మొట్టమొదటి పూర్తి సోలార్శక్తి గ్రామంగా సీఎం రేవంత్రెడ్డి ఊరు
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో కూడిన గ్రామం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి అని ప్రభుత్వం ప్రకటించింది
By Knakam Karthik Published on 28 Sept 2025 8:26 PM IST
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా దేశీయ స్టార్ ఆటగాడు మిథున్ మన్హాస్ నియమితులయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 7:40 PM IST
Video: జ్వరంతో బాధపడుతోన్న డిప్యూటీ సీఎం పవన్కు సీఎం చంద్రబాబు పరామర్శ
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 6:20 PM IST
2 గంటల్లో హైదరాబాద్-విజయవాడ..పనుల ప్రారంభంపై మంత్రి ప్రకటన
హైదరాబాద్-విజయవాడ (NH65)జాతీయ రహదారి 8 లేన్ల పనులు 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్...
By Knakam Karthik Published on 28 Sept 2025 5:43 PM IST
తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయ్..ఎంపికైన వారి జాబితా ఇదే
తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 28 Sept 2025 4:57 PM IST
దసరా రోజు వారి దిష్టిబొమ్మల దహనానికి ప్లాన్..నో చెప్పిన హైకోర్టు
దేశంలో హనీమూన్ మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే
By Knakam Karthik Published on 28 Sept 2025 4:30 PM IST
ప్రతి బస్స్టేషన్లో అలా చేయండి, ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశం
ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 3:54 PM IST
పదేళ్లు టైమివ్వండి, న్యూయార్క్ను తలపించేలా ఫ్యూచర్ సిటీ కడతా: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు
By Knakam Karthik Published on 28 Sept 2025 3:19 PM IST
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం: కేటీఆర్
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 3:03 PM IST
శ్రీలంక జైలు నుంచి 52 రోజుల తర్వాత కాకినాడ మత్స్యకారుల విడుదల
శ్రీలంక జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం అయ్యారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 2:37 PM IST
జీఎస్టీ ఉత్సవ్లో అలా చేద్దాం..సీఎం కీలక సూచనలు
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 28 Sept 2025 2:32 PM IST
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం దసరా సెలవులను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు ప్రకటించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 5:20 PM IST












