వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:19 PM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
గురుకులాలు అప్పుడు ఆదర్శంగా నిలిచి, ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి: హరీష్రావు
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని హరీష్ రావు అన్నారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:40 AM IST
హైదరాబాద్లో భారీ పేలుడు.. పలువురు మృతి, 20 మందికి పైగా గాయాలు
పఠాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 11:04 AM IST
తెలంగాణ కమలం దళపతిగా రామచందర్ రావు పేరు ఖరారు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్ర రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 30 Jun 2025 10:44 AM IST
ప్రభుత్వంతో చర్చలు సఫలం..సమ్మె ఉపసంహరించుకున్న జూడాలు
ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 9:27 PM IST
మీ ఏడుపులే మాకు దీవెనలు..జగన్కు మంత్రి లోకేశ్ కౌంటర్
మాజీ సీఎం జగన్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:49 PM IST
ఆదిలాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ
నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:18 PM IST
గుడ్న్యూస్..మెడికల్ స్టూడెంట్స్కు స్టైఫండ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మెడికల్ స్టూడెంట్స్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 29 Jun 2025 7:15 PM IST
చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా
మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 5:57 PM IST
సుపరిపాలనపై టీడీపీ డోర్ టు డోర్ క్యాంపెయిన్..నారా లోకేశ్ దిశానిర్దేశం
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
By Knakam Karthik Published on 29 Jun 2025 5:27 PM IST