వారితో పోటీపడలేకపోతున్నాం, విద్యావ్యవస్థ ముఖచిత్రం మారాలి: మంత్రి శ్రీధర్ బాబు
పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.
By Knakam Karthik Published on 3 March 2025 6:39 PM IST
ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పరిష్కరించాలి..కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తిగా జరిగిన తర్వాతనే వరద జలాలు ఎంత మిగులుతాయో లెక్క తేలుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 3 March 2025 5:24 PM IST
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
By Knakam Karthik Published on 3 March 2025 5:03 PM IST
అలా జరగొద్దు అంటే, అత్యవసరంగా పిల్లల్ని కనండి..తమిళనాడు సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు.
By Knakam Karthik Published on 3 March 2025 4:41 PM IST
వంశీకి నో రిలీఫ్, మరోసారి రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు మరోసారి పొడిగించింది.
By Knakam Karthik Published on 3 March 2025 4:14 PM IST
ఏపీలో టెన్త్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ హాట్ టికెట్లను విద్యాశాఖ మధ్యాహ్నం రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 3 March 2025 3:55 PM IST
టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణంపై ఆయనకు ముడిపెడుతూ కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 3 March 2025 3:05 PM IST
పదవిని కాపాడుకునేందుకే మోడీతో రేవంత్ అంటకాగుతున్నాడు: జగదీష్ రెడ్డి
పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 March 2025 2:42 PM IST
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 12:49 PM IST
రెడ్బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు రిలీఫ్..పిల్లలకు అనుమతిచ్చిన హైకోర్టు
తెలంగాణలో మల్టీప్లెక్స్లకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 1 March 2025 12:05 PM IST
పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 1 March 2025 11:34 AM IST