అంతర్జాతీయం - Page 17
యెమెన్లో ఘోర పడవ ప్రమాదం.. 68 మంది వలసదారులు మృతి, 74 మంది గల్లంతు
యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించగా, 74 మంది గల్లంతయ్యారని
By అంజి Published on 4 Aug 2025 6:43 AM IST
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:26 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని అనకొండలోని ఓ బార్ కాల్పుల్లో నలుగురు మరణించారని స్థానిక మీడియా నివేదించింది.
By అంజి Published on 2 Aug 2025 8:39 AM IST
భారత్, పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు..నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి: వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ
డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 1 Aug 2025 12:00 PM IST
భారత్తో సహా 70 దేశాలపై ప్రతీకార టారిఫ్స్.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై ట్రంప్ సంతకం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే సుంకాల విస్తృత జాబితాను వైట్ హౌస్ విడుదల చేసింది.
By అంజి Published on 1 Aug 2025 10:46 AM IST
తేరుకోకముందే మరోసారి భారీ భూకంపం
రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్లో గురువారం భూమి కంపించింది.
By Medi Samrat Published on 31 July 2025 5:32 PM IST
భారత్ మిత్ర దేశమన్నాడు.. పాక్తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.
By Medi Samrat Published on 31 July 2025 9:53 AM IST
భారత్పై ట్రంప్ 25 శాతం టారిఫ్ బాంబ్..రేపటి నుంచే అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ చర్యలకు ఉపక్రమించారు
By Knakam Karthik Published on 31 July 2025 7:48 AM IST
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికా, పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరికలు
బుధవారం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది.
By అంజి Published on 30 July 2025 7:06 AM IST
నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు వాదనలను ఖండించిన భారత ప్రభుత్వం
కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు పూర్తిగా రద్దు చేశారని భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటనలో...
By అంజి Published on 29 July 2025 6:44 AM IST
Video : టేకాఫ్కు ముందు విమానంలో పొగలు.. భయంతో పరుగులు పెట్టిన 179 మంది ప్రయాణికులు
అమెరికాలో శనివారం పెను విమాన ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం.. అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయంలో టేకాఫ్కు ముందు ప్రయాణీకుల విమానం ల్యాండింగ్...
By Medi Samrat Published on 27 July 2025 9:28 AM IST
పాకిస్తాన్లో దారుణం.. పెళ్లికి నిరాకరించిందని విషం పెట్టి చంపేశారు!
పాకిస్తాన్ టిక్టాక్ కంటెంట్ సృష్టికర్త సుమీరా రాజ్పుత్ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 27 July 2025 8:00 AM IST














