అంతర్జాతీయం - Page 18
తక్షణ సీజ్ ఫైర్కు థాయిలాండ్, కంబోడియా అంగీకారం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
30 మందికి పైగా మరణించగా, 1,30,000 మందికి పైగా నిరాశ్రయులైన మూడు రోజుల ఘోరమైన సరిహద్దు ఘర్షణల తరువాత..
By అంజి Published on 27 July 2025 6:50 AM IST
థాయ్లాండ్లోని ఆ ప్రాంతాలకు భారతీయులు వెళ్లొద్దు
థాయ్లాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూ ఉంది.
By Medi Samrat Published on 25 July 2025 6:04 PM IST
50 మంది ప్రయాణికులతో వెళ్తోన్న విమానం మిస్సింగ్
రష్యాలోని ఫార్ ఈస్ట్లో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న An-24 ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది.
By Knakam Karthik Published on 24 July 2025 12:45 PM IST
మతోన్మాదం, ఉగ్రవాదంలో పాకిస్థాన్ కూరుకుపోయింది..UNSCలో భారత్ కౌంటర్
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్పై భారత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది
By Knakam Karthik Published on 23 July 2025 10:24 AM IST
ఐర్లాండ్లో దారుణం.. భారతీయుడిపై దుండగుల దాడి.. ప్యాంటు విప్పించి..
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల భారతీయుడిపై దుండగుల బృందం దాడి చేసింది.
By అంజి Published on 23 July 2025 8:58 AM IST
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం ఇదే.. భారత్ ర్యాంక్ ఎంతంటే?
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వతాలలో ఉన్న ఒక చిన్న యూరోపియన్ దేశమైన అండోరాలో ఎంతో ప్రశాంతంగా గడపొచ్చట
By Medi Samrat Published on 22 July 2025 5:30 PM IST
పాఠశాలపై విమానం కూలిన ఘటన.. 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు సహా 19 మంది మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం భారీ విమాన ప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 21 July 2025 6:36 PM IST
బంగ్లాదేశ్లో కాలేజీ క్యాంపస్లోకి దూసుకెళ్లిన ఫైటర్ జెట్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI ఉత్తరా ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్ మరియు కళాశాల క్యాంపస్లోకి...
By Medi Samrat Published on 21 July 2025 3:12 PM IST
20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ కన్నుమూత
20 సంవత్సరాలుగా కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ అల్ వలీద్ బిన్ ఖలీద్ (36) కన్నుమూశారు.
By Knakam Karthik Published on 20 July 2025 1:39 PM IST
పుతిన్తో ఫేస్ టు ఫేస్ మీటింగ్కు రెడీ: జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 20 July 2025 8:59 AM IST
ఇరాన్లో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 21 మంది మృతి
ఇరాన్ నుండి రోడ్డు ప్రమాదం వార్త వచ్చింది. సమాచారం ప్రకారం.. దక్షిణ ఇరాన్లో బస్సు బోల్తా పడడంతో కనీసం 21 మంది మరణించారు.
By Medi Samrat Published on 19 July 2025 7:12 PM IST
ఆపరేషన్ సింధూర్లో 5 జెట్లు కూలిపోయాయ్..డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్
పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు
By Knakam Karthik Published on 19 July 2025 12:27 PM IST














