హైదరాబాద్ - Page 69
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. క్యాంపస్ తరలింపును ఖండించిన హెచ్సీయూ
కంచ గచ్చిబౌలి భూ అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేయడం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ తరలింపు గురించి వచ్చిన వార్తలను హైదరాబాద్ విశ్వవిద్యాలయం...
By అంజి Published on 5 April 2025 11:31 AM IST
Hyderabad: కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్!
బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 5 April 2025 10:10 AM IST
ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయనున్న హైదరాబాద్ పోలీసులు
మైనర్లు మోటారు వాహనాలు నడుపుతున్నట్లు తేలితే వాహన రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 4 April 2025 8:28 PM IST
రెయిన్ ఎఫెక్ట్.. హైదరాబాద్లోకి కెమికల్స్
వర్షాలు వచ్చినప్పుడు పలు కంపెనీలు తమ పారిశ్రామిక వ్యర్థాలను నీటి వనరులలోకి వదులుతూ ఉంటాయి.
By Medi Samrat Published on 4 April 2025 8:23 PM IST
Hyderabad: ఫుడ్ పాయిజనింగ్.. చికెన్ మండి తిన్న వ్యక్తికి అస్వస్థత
టోలిచౌకిలోని హకీంపేట్ క్రాస్రోడ్స్ సమీపంలోని ఫెలాఫెల్ రెస్టో కేఫ్లో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఓ వ్యక్తి ఫుడ్ పాయిజన్కు గురయ్యాడు.
By అంజి Published on 4 April 2025 4:10 PM IST
ఐఐటీ హైదరాబాద్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్ హోదా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
By అంజి Published on 4 April 2025 11:23 AM IST
జాగ్రత్తగా ఉండాలి.. అర్ధరాత్రి నుండే యాత్రకు ఏర్పాట్లు చేయాలి
ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి శోభ యాత్రకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.
By Medi Samrat Published on 3 April 2025 6:49 PM IST
చెట్లను కూల్చేస్తారా.? : కేంద్ర మంత్రి హెచ్చరికలు
కంచ గచ్చిబౌలిలో చెట్లను కూల్చివేసిన వారికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు.
By Medi Samrat Published on 3 April 2025 5:45 PM IST
ఆపేయాలి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై 'సుప్రీం' ఆగ్రహం
కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 3 April 2025 4:57 PM IST
అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలను ఎకో పార్క్ చేస్తాం: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనకు పాతర వేసి, బుల్డోజర్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 April 2025 11:27 AM IST
హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ కలకలం
హైదరాబాద్ నగరంలో బర్డ్ప్లూ విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్లో వేల కోళ్లు...
By Medi Samrat Published on 2 April 2025 7:06 PM IST
కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..రేపటి వరకు పనులు ఆపాలన్న ధర్మాసనం
కంచ గచ్చిబౌలి భూముల వేలంపై హెచ్సీయూ విద్యార్థులు, వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు సాగాయి.
By Knakam Karthik Published on 2 April 2025 4:45 PM IST














