హైదరాబాద్ - Page 68
వారికి ఉరిశిక్ష సరైనదే..దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 8 April 2025 10:59 AM IST
Hyderabad: వేధిస్తున్నాడని పోలీసులకు భార్య ఫిర్యాదు.. ఇంటికి తాళం వేసి భర్త పరారు
ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భార్య పిల్లలను ఇంట్లోనికి రానివ్వకుండా ఇంటికి, గేట్కు తాళాలు వేసి భర్త...
By అంజి Published on 8 April 2025 9:49 AM IST
Hyderabad: బైక్లో సడన్గా చెలరేగిన మంటలు.. వీడియో
సోమవారం మధ్యాహ్నం కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 April 2025 3:52 PM IST
ఆ భూములపై ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయండి, ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 7 April 2025 1:43 PM IST
Hyderabad: ఆసిఫ్నగర్లో లిఫ్ట్ ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటి మసీద్ ఎదురుగా ఉన్న సందులో నాకో షామ్ అనే అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 April 2025 1:38 PM IST
వాస్తవాలు ధృవీకరించుకోండి..సీఎం రేవంత్కు బాలీవుడ్ నటి కౌంటర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి దియా మిర్జా మండిపడ్డారు.
By Knakam Karthik Published on 7 April 2025 12:37 PM IST
తెలంగాణలో శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు సోమవారం రాష్ట్ర శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 7 April 2025 12:01 PM IST
తోడుగా నిలబడుతా, పోరాటం కొనసాగిద్దాం..కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు తోడుగా తాను నిలబడుతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 8:18 AM IST
'కంచ గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకుందాం'.. హెచ్సీయూ విద్యార్థులతో కేటీఆర్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని...
By అంజి Published on 6 April 2025 5:13 PM IST
Hyderabad: ఎమ్మెల్సీ సీటు కోసం ఎంఐఎం, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ
ఏప్రిల్ 23న జరగనున్న తెలంగాణ శాసనమండలి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసి) స్థానానికి మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), భారతీయ...
By అంజి Published on 6 April 2025 5:02 PM IST
మద్యం ప్రియులకు షాక్.. నేడు సిటీలో షాపులు బంద్
శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని మద్యం దుకాణాలు మూతబడనున్నాయి.
By Knakam Karthik Published on 6 April 2025 8:04 AM IST
వీరరాఘవరెడ్డికి బెయిల్
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది.
By Medi Samrat Published on 5 April 2025 7:15 PM IST














