హైదరాబాద్ - Page 66
ఆగస్టు 15.. ఆ దుకాణాలు మూసివేయాలి
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో అన్ని పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం...
By Medi Samrat Published on 13 Aug 2024 9:15 PM IST
హైదరాబాద్ లోని పురానాపూల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
ఆగస్టు 13, మంగళవారం హైదరాబాద్లోని పురానాపూల్లో ఉన్న గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 13 Aug 2024 8:00 PM IST
'నేను లోకల్'.. ఏవీ రంగనాథ్పై ఎమ్మెల్యే దానం ఆగ్రహం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఏవీ రంగనాథ్కు హైడ్రా కమిషనర్ ఇష్టం లేనట్టుందని, అందుకే తనపై కేసు...
By అంజి Published on 13 Aug 2024 3:15 PM IST
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 8:30 AM IST
Hyderabad: స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్లో సోమవారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది.
By అంజి Published on 12 Aug 2024 11:49 AM IST
హైదరాబాద్లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు.. అధికారుల అలర్ట్
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 9:36 AM IST
Hyderabad: డ్యూటీ అవ్వగానే నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డు.. ఇంతలో!!
గోపి అనే సెక్యూరిటీ గార్డు తన షిఫ్ట్ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Aug 2024 7:45 PM IST
రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా
రుక్న్-ఉద్-దౌలా సరస్సు వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 6:47 PM IST
హైదరాబాద్లో ఆరమ్ ఈక్విటీ రూ.3,320 కోట్ల పెట్టుబడులు
ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3320 కోట్లు) పెట్టుబడులు...
By అంజి Published on 10 Aug 2024 9:45 AM IST
Hyderabad: నకిలీ సలాసర్ ట్రేడింగ్ కంపెనీ గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ మోసగాళ్లను...
By అంజి Published on 9 Aug 2024 10:28 AM IST
Hyderabad: బస్సు అద్దాన్ని పగలగొట్టిన, కండక్టర్పై పామును విసిరిన మహిళ
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గురువారం సాయంత్రం రద్దీగా ఉండే విద్యానగర్ కూడలిలో బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టి కండక్టర్పై పామును విసిరేసింది.
By అంజి Published on 9 Aug 2024 9:00 AM IST
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ 5 రాత్రులు మూసివేత
హైదరాబాద్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డిపి) పనుల కోసం గచ్చిబౌలి ఫ్లై ఓవర్ను ఆగస్టు 8 నుండి రాత్రి సమయంలో 5 రోజుల పాటు...
By అంజి Published on 9 Aug 2024 8:35 AM IST