హైదరాబాద్ - Page 4
హైదరాబాద్లో మార్చి 31న మాంసం షాపులు బంద్..కారణమిదే!
మార్చి 31న (మంగళవారం) హైదరాబాద్ నగరవ్యాప్తంగా మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశించింది.
By Knakam Karthik Published on 24 March 2026 9:20 PM IST
హైదరాబాద్ను ముంచెత్తిన అకాల వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
By Knakam Karthik Published on 24 March 2026 7:51 PM IST
వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. ప్రభుత్వ నిర్ణయంపై సీపీ సజ్జనార్ ప్రశంసలు
కన్నవారే ప్రత్యక్ష దైవాలని, వారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు.
By అంజి Published on 24 March 2026 12:15 PM IST
చట్టానికి ఎవరూ అతీతులు కారు.. హైడ్రా కమిషనర్కు తెలంగాణ హైకోర్టు షాక్
అంబర్పేట్లోని బతుకమ్మ కుంట భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు హైకోర్టు హైడ్రా కమిషనర్ను...
By అంజి Published on 24 March 2026 9:46 AM IST
హైదరాబాద్ డెవలప్మెంట్ రోడ్మ్యాప్పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు...
By అంజి Published on 24 March 2026 7:56 AM IST
డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్కు షాక్..కస్టడీకి కోర్టు అనుమతి
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ మరియు కాల్పుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 March 2026 7:50 PM IST
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర..3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది
By Knakam Karthik Published on 23 March 2026 7:04 PM IST
క్యూ నెట్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..!
దేశావ్యాప్తంగా కోట్ల రూపాయలు మోసం చేస్తున్న క్యూ నెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
By Medi Samrat Published on 23 March 2026 6:07 PM IST
మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ సబ్ కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 23 March 2026 5:30 PM IST
మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ భరోసా..ఎవరికీ నష్టం కలిగించమని ప్రకటన
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల ఎవరూ నిరాశ్రయులు కాబోరని, బాధితులందరికీ ప్రభుత్వం తరపున సరైన పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ...
By Knakam Karthik Published on 23 March 2026 2:34 PM IST
Hyderabad: క్యూనెట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు.. 20 మంది నిందితుల గుర్తింపు
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) మోసాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు.
By అంజి Published on 23 March 2026 12:34 PM IST
హైదరాబాద్లో విషాదం..అపార్ట్మెంట్ బాల్కనీ స్లాబ్ ఇద్దరు మృతి
హైదరాబాద్ పంజాగుట్టలో ఆదివారం ఒక అపార్ట్మెంట్ బాల్కనీ స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు దుర్మరణం చెందారు.
By Knakam Karthik Published on 22 March 2026 5:40 PM IST














