విద్య - Page 11
CBSE కొత్త ప్రయోగం.. ఇక పుస్తకాలు చూసి రాసే పరీక్షలు
సీబీఎస్ఈ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 10:45 AM IST
విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి ఇలా దూరం చేయండి
టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. దీంతో స్కూల్, కాలేజీ విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
By అంజి Published on 22 Feb 2024 1:45 PM IST
AP: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు కాలేజీల నుంచి తీసుకోవచ్చు.
By అంజి Published on 22 Feb 2024 7:05 AM IST
టెన్త్, ఇంటర్ పరీక్షలపై.. విద్యార్థులకు కేంద్రం గుడ్న్యూస్
2025 - 26 విద్యా సంవత్సరం నుంచి దేశంలో 10, 12 వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు రాయవచ్చు.
By అంజి Published on 20 Feb 2024 9:31 AM IST
Telangana: నేడు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచునున్నట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 19 Feb 2024 6:33 AM IST
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
2024 - 25 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
By అంజి Published on 17 Feb 2024 10:28 AM IST
విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల
పాలిసెట్ - 2024 నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ విద్యార్హతతతో టెక్నికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్...
By అంజి Published on 15 Feb 2024 9:55 AM IST
బీఈడీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వారికి అర్హత కల్పిస్తూ...
By అంజి Published on 9 Feb 2024 6:33 AM IST
పరీక్ష మూల్యాంకనంలో తప్పులు చేసిన 9,218 మంది టీచర్లు.. భారీ జరిమానా విధించిన ప్రభుత్వం
బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్కుల గణనలో తప్పులు చేసినందుకు టీచర్లకు రెండేళ్ల వ్యవధిలో రూ.1.54 కోట్ల జరిమానా విధించింది గుజరాత్ ప్రభుత్వం.
By అంజి Published on 7 Feb 2024 10:02 AM IST
రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27, 29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో బీటెక్ కోర్సుల్లో చేరేందుకు పేపర్ -1 పరీక్షను...
By అంజి Published on 23 Jan 2024 7:26 AM IST
గ్రూప్-1, 2 ఉద్యోగాలు.. ఎడిట్కు ఏపీపీఎస్సీ అవకాశం
తాజాగా గ్రూప్-2, 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది.
By అంజి Published on 21 Jan 2024 6:31 AM IST
ఇకపై ఆన్లైన్లోనే మెడికల్ పీజీ కౌన్సెలింగ్
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో మాత్రమే నిర్వహించబడుతుంది.
By అంజి Published on 8 Jan 2024 9:21 AM IST














