ఆధ్యాత్మికం
నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి?
హనుమ, శివాలయాలకు వెళ్లినప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
By అంజి Published on 3 Jan 2026 7:01 AM IST
ఆరోగ్యాన్నిచ్చే వామకుక్షి.. చేసే విధానం ఇదే!
'దైవ రూపాలు మన జీవనశైలికి దిశానిర్దేశాలు' అనేందుకు విష్ణుమూర్తి పవళించే విధానమే నిదర్శనం. ఆయన ఎడమ వైపునకు ఒరిగి...
By అంజి Published on 2 Jan 2026 7:04 AM IST
ఏ దానం చేస్తే ఏ ఫలితం?.. వెండి, బంగారం దానం చేస్తే?
పుణ్య కార్యాల్లో దానం అతి గొప్పది. అయితే కొన్ని దానాలు ఏ ఫలితాలను ఇవ్వవని పండితులు చెబుతున్నారు. 'చీపురు ...
By అంజి Published on 27 Dec 2025 8:49 AM IST
మంగళవారం పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. కుజ దోష నివారణతో పాటు విశేష ఫలితాలు
రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి.
By అంజి Published on 23 Dec 2025 8:06 AM IST
శబరిమలలో మండల పూజకు వేళాయె
శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ డిసెంబర్ 27న ఉదయం 10.10 గంటల నుండి 11.30 గంటల మధ్య జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేష్ మోహనారు తెలిపారు
By Knakam Karthik Published on 21 Dec 2025 6:00 PM IST
Pushya Masam 2025: నేటి నుంచే పుష్యమాసం.. ఇలా చేయండి.
పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది.
By అంజి Published on 20 Dec 2025 7:52 AM IST
Dhanurmasam: నేటి నుంచే ధనుర్మాసం.. 30 రోజుల శ్రీవ్రతం ఎలా చేయాలంటే?
సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం.
By అంజి Published on 16 Dec 2025 7:52 AM IST
దోషాలను తొలగించే 'కూష్మాండ దీపం'.. ఎప్పుడు ఎలా వెలిగించాలంటే?
ఇంట్లో 'కూష్మాండ దీపం'ను వెలిగిస్తే అఖండ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
By అంజి Published on 13 Dec 2025 7:45 AM IST
కర్మల ఫలితంగా శని దోషం.. నివారణకు పాటించాల్సిన పరిహారాలు ఇవే
జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉంటే వారికి శని దోషం ఉన్నట్టు పరిగణిస్తారు. మన కర్మల ఫలితంగా ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిషులు చెబుతున్నారు.
By అంజి Published on 7 Dec 2025 7:27 AM IST
సిరి సంపదలను కలిగించే 'వ్యూహ లక్ష్మి'.. పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలంటే?
తిరుమల శ్రీవారి వక్ష స్థలంలో 'వ్యూహ లక్ష్మి' కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు.
By అంజి Published on 6 Dec 2025 8:05 AM IST
నేడు గీతా జయంతి.. మానవాళికి గొప్ప వరమైన భగవద్గీతను ఎందుకు చదవాలో తెలుసా?
పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలాంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం...
By అంజి Published on 1 Dec 2025 7:31 AM IST
నేటి నుంచే మౌఢ్యమి.. నామినేషన్లు వేసే వారిలో ఫలితాలపై టెన్షన్!
నేటి నుంచి శుక్రమౌఢ్యం (మూఢం) ప్రారంభం అవుతుండటంతో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు వేసే వారిలో టెన్షన్ మొదలైంది.
By అంజి Published on 26 Nov 2025 8:45 AM IST














