క్రైం - Page 97
జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 12:01 PM IST
కుటుంబంలోని నలుగురు ఆడవాళ్లను చంపేశాడు.. చెప్పింది ఇదే!!
ఒక పాకిస్తానీ వ్యక్తి తన తల్లి, సోదరితో సహా తన కుటుంబంలోని ఇంకో ఇద్దరు ఆడవాళ్లను అత్యంత కిరాతకంగా చంపేశాడు.
By అంజి Published on 22 Oct 2024 9:40 AM IST
కర్వా చౌత్ రోజున భార్య దారుణం.. విందులో విషం కలిపి భర్తను చంపేసింది
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో భార్యలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ప్రార్థించే హిందూ పండుగ అయిన కర్వా చౌత్లో ఉపవాసం విరమించిన వెంటనే భార్య తన భర్తకు...
By అంజి Published on 22 Oct 2024 7:17 AM IST
పండుగ రోజు ఇంటికి లేటుగా వచ్చిన భర్త.. భార్య క్షణికావేశంతో ఏం చేసిందంటే..
జైపూర్లో 35 ఏళ్ల మహిళ తన భర్త కర్వా చౌత్ రోజున ఇంటికి ఆలస్యంగా రావడంతో అతనితో గొడవ పెట్టుకుంది
By Medi Samrat Published on 21 Oct 2024 9:15 PM IST
దారుణం.. తండ్రి అప్పుకట్టలేదని కూతురిపై అత్యాచారం
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 Oct 2024 1:50 PM IST
దళిత యువకుడి హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ను ఆంధ్రప్రదేశ్...
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 1:10 PM IST
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్కు వెళ్లిన కాసేపటికే..
బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 21 Oct 2024 9:11 AM IST
బద్వేల్ ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. కడపలో నిందితుడు విఘ్నేష్ను అరెస్టు చేసినట్టు జిల్లా...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 9:30 PM IST
విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 5:29 PM IST
అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మనవడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 4:01 PM IST
ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం
కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 2:35 PM IST
Kadapa: పెట్రోల్ దాడికి గురైన మైనర్ బాలిక మృతి
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికపై జె విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. కడప రిమ్స్లో చికిత్స...
By అంజి Published on 20 Oct 2024 12:00 PM IST