క్రైం - Page 89
హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి.. ఐఎస్ఐఎస్ మోడల్ ఆపరేషన్ భగ్నం చేశారు.
By అంజి Published on 18 May 2025 1:30 PM IST
దారుణం.. సిగరెట్ విషయంలో వివాదం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కారుతో ఢీకొట్టి చంపాడు
బెంగళూరులో జరిగిన హింసాత్మక హిట్ అండ్ రన్ సంఘటనలో 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణించగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు.
By అంజి Published on 17 May 2025 1:59 PM IST
న్యాయవాదికి 10 ఏళ్ల జైలు విధించిన కోర్టు.. తప్పుడు కేసులు పెట్టాడని..
లక్నోలోని ఒక న్యాయవాదికి.. వ్యక్తులపై తప్పుడు కేసులు నమోదు చేసినందుకు పది సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష, రూ.2.5 లక్షల జరిమానా విధించబడింది.
By అంజి Published on 17 May 2025 11:37 AM IST
'అడల్ట్ సర్వీస్' లింక్పై క్లిక్ చేసిన విద్యార్థి.. కట్ చేస్తే..
ఇన్స్టాగ్రామ్లో అశ్లీల ఫోటోలు, వీడియో కాల్స్ సర్వీస్ అందించే ఓ లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఓ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.2.74 లక్షలు...
By అంజి Published on 17 May 2025 8:34 AM IST
వితంతువుపై అత్యాచారం.. కళ్లలో కారం పోసి, జననాంగాలపై ఇనుప రాడ్తో కొట్టి..
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని సిద్కుల్ ప్రాంతంలో ఓ వితంతువుపై దారుణానికి ఒడిగట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు...
By Medi Samrat Published on 16 May 2025 2:28 PM IST
Hyderabad: బీబీ నగర్ చెరువులో వైద్య విద్యార్థి మృతదేహం లభ్యం
ఎయిమ్స్ బీబీనగర్లో నాల్గవ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థి మృతదేహాన్ని గురువారం ఉదయం ఇన్స్టిట్యూట్ సమీపంలోని సరస్సు నుండి బయటకు తీశారు.
By అంజి Published on 16 May 2025 11:27 AM IST
హైదరాబాద్లో దారుణం.. 14 రోజుల పసికందును చంపిన తండ్రి.. ఆడపిల్ల పుట్టిందని..
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కూతురు పుట్టిందని 14 రోజుల పసికందుని రెండు ముక్కలు చేసి నరికి చంపాడో తండ్రి.
By అంజి Published on 16 May 2025 9:01 AM IST
అడ్డొస్తున్నాడని దారుణం.. భర్తను 6 ముక్కలుగా నరికిన భార్య, ఆమె ప్రియుడు
ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలోని ఒక నది ఒడ్డున వేర్వేరు ప్రదేశాలలో మాజీ ఆర్మీ సైనికుడైన తన భర్తను హత్య చేసినందుకు 50 ఏళ్ల మహిళ, ఆమె ప్రేమికుడు, ఆమె...
By అంజి Published on 16 May 2025 6:50 AM IST
ఆదాయపు పన్ను కమిషనర్కు లంచం ఇచ్చిన కేసులో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధికారులను విచారించనున్న సీబీఐ
గుజరాత్కు చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించనుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 May 2025 7:19 PM IST
క్రికెట్ బాల్ విషయంలో గొడవ.. ఉపాధ్యాయుడిపై కత్తితో విరుచుకుపడిన యువకుడు
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒక యువకుడు క్రికెట్ బాల్ విషయంలో గొడవ జరిగి కత్తితో పొడిచే స్థాయికి చేరుకుంది.
By Medi Samrat Published on 15 May 2025 5:15 PM IST
నాంపల్లిలో రౌడీ షీటర్ దారుణ హత్య
హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది.
By Medi Samrat Published on 15 May 2025 2:00 PM IST
రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.
By Knakam Karthik Published on 15 May 2025 9:09 AM IST











