క్రైం - Page 88
Andhrapradesh: ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కూల్డ్రింక్లో విషం కలుపుకుని..
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కూల్డ్రింక్లో విషం కలిపి తాగి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు...
By అంజి Published on 27 Nov 2024 11:47 AM IST
దారుణం.. వ్లాగర్ని చంపిన యువకుడు.. 2 రోజుల పాటు ఆమె మృతదేహంతోనే..
అస్సాంకు చెందిన మాయా గొగోయ్ అనే వ్లాగర్ బెంగళూరులోని ఇందిరా నగర్ ప్రాంతంలోని సర్వీస్ అపార్ట్మెంట్లో హత్యకు గురైంది.
By అంజి Published on 27 Nov 2024 7:22 AM IST
ఎంతకు తెగించారు.. 77 ఏళ్ల వృద్ధురాలిని 30 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.3.8 కోట్లు దోచుకున్నారు..!
ముంబైలోని మాయానగర్లో సైబర్ దుండగలు 77 ఏళ్ల వృద్ధురాలిని రూ.3.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 26 Nov 2024 6:57 PM IST
ఫంక్షన్కు వెళ్లారు.. తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల..!
తాళం వేసి ఉన్న ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు.
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 1:49 PM IST
దారుణం.. 10 నెలల తర్వాత అడవిలో మహిళ మృతదేహం
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సహజీవనంలో ఉన్న 35 ఏళ్ల మహిళను ఆమె భాగస్వామి హత్య చేసి, ఆపై ఆమె మృతదేహాన్ని సమీపంలోని...
By అంజి Published on 26 Nov 2024 12:47 PM IST
ఘోర లారీ ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి
కేరళలో మంగళవారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిశూర్ జిల్లా నాట్టిక గ్రామ జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపై లారీ...
By అంజి Published on 26 Nov 2024 10:22 AM IST
Hyderabad: పెళ్లి పేరుతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ను మోసగించిన టెక్కీ.. కేసు ఫైల్
పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని బుడిద చిన్న యాదవ్ (32) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిపై మహబూబ్నగర్కు చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ (29) ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 26 Nov 2024 8:02 AM IST
రెస్టారెంట్ లో మంటలు.. ఆర్పడానికి వెళ్లి తండ్రీ కొడుకులు మృతి
బీహార్లోని భాగల్పూర్ జిల్లాలోని ఓ రెస్టారెంట్లో సోమవారం ఉదయం రెండు ఎల్పీజీ సిలిండర్లు పేలడంతో ఓ వ్యక్తి, అతని కుమారుడు మృతి చెందారు.
By Medi Samrat Published on 25 Nov 2024 4:45 PM IST
బస్సు రివర్స్ తీస్తుండగా.. దూసుకొచ్చిన లారీ
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు.
By Kalasani Durgapraveen Published on 24 Nov 2024 6:44 PM IST
హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి
భార్యను హత్య చేసి 12 ఏళ్లపాటు పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 24 Nov 2024 4:29 PM IST
పంటచేనులో ఆ మొక్కలు కూడా సాగు చేశాడు.. జైలు పాలయ్యాడు..!
వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే.. పదోపరకు ఆదాయం వస్తుందని, పంటతోపాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 5:26 PM IST
హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటన.. వారి బంధానికి అడ్డుగా ఉందని స్కెచ్ వేస్తే ప్లాన్ రివర్స్ అయ్యింది..!
హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటనలో ఊహించని ట్విస్ట్ బయట పడింది. మొదట ఇదొక ప్రమాదమని భావించారు
By Medi Samrat Published on 23 Nov 2024 11:13 AM IST