క్రైం - Page 76
దారుణం.. 80 మంది బాలికల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపాల్.. ఆ తర్వాత
జార్ఖండ్లోని ధన్బాద్లోని ఓ ఫేమస్ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్.. 80 మంది విద్యార్థినిలను చొక్కాలను విప్పించి...
By అంజి Published on 12 Jan 2025 6:56 AM IST
కాల్ చేసిన భర్త.. లిఫ్ట్ చేయని భార్య.. అనాథగా మారిన చిన్నారి బాలిక
ఘజియాబాద్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో గొడవపడి ఢిల్లీలో ఉంటున్న అతని భార్య భర్త మరణ వార్త విని ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 8:45 PM IST
పెళ్లి చేసుకోమని అడిగింది.. హత్య చేసి ఎనిమిది నెలలు ఫ్రిడ్జ్లో దాచాడు..!
మధ్యప్రదేశ్లోని దేవాస్లో పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఎనిమిది నెలల పాటు ఫ్రిజ్లో ఉంచాడు.
By Medi Samrat Published on 11 Jan 2025 5:30 PM IST
రూ.5.29 కోట్ల విలువైన సైబర్ మోసాలు.. 23 మంది అరెస్ట్
5.29 కోట్ల విలువైన సైబర్ మోసానికి పాల్పడిన 23 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 10 Jan 2025 2:58 PM IST
Hyderabad: బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Jan 2025 10:14 AM IST
ఇంట్లో ఐదుగురు మృతి.. బెడ్బాక్స్లో పిల్లల శవాలు.. కలకలం రేపుతోన్న ఘటన
ఉత్తరప్రదేశ్ మీరట్లోని లిసారి గేట్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమ ఇంటిలో శవమై కనిపించారు.
By అంజి Published on 10 Jan 2025 6:46 AM IST
పార్కింగ్ స్థలంలో ఆమెను చంపేస్తున్నా ఎవరూ అడ్డుకోలేదు
పూణెలోని ఓ కంపెనీ పార్కింగ్ స్థలంలో 28 ఏళ్ల మహిళపై పదునైన కత్తితో సహోద్యోగి దాడి చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
By Medi Samrat Published on 9 Jan 2025 7:51 PM IST
పెళ్లైన పది రోజులకే మాపై కేసు పెట్టింది
బెంగళూరులో ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మగవాళ్లను బూటకపు కేసుల్లో ఇరికించి మానసికంగా హింసిస్తున్నారని, డబ్బు వసూలు...
By Medi Samrat Published on 9 Jan 2025 4:37 PM IST
మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో అలాంటివి జరుగుతున్నాయా.?
హైదరాబాదులోని మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎవర్గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్పై సైబరాబాద్ పోలీసులు రైడ్ చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2025 8:15 PM IST
సిగరెట్ కొనుక్కురాలేదని.. 8 ఏళ్ల బాలుడి నుదిటిపై తుపాకీతో కాల్చాడు
బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఓ వ్యక్తికి సిగరెట్ కొనడానికి నిరాకరించిన ఎనిమిదేళ్ల బాలుడి నుదిటిపై కాల్చాడు.
By అంజి Published on 8 Jan 2025 7:25 AM IST
Sangareddy: వంతెనపై నుంచి తోసేయడంతో.. 20 కుక్కలు మృతి, 11 కుక్కలకు గాయాలు
సంగారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు వంతెనపై నుంచి తోసేసిన ఘటనలో 20 కుక్కలు చనిపోగా, 11 కుక్కలు గాయపడ్డాయని పోలీసులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 8 Jan 2025 7:16 AM IST
వాగ్వాదం.. తమ్ముడిపై కాల్పులు జరిపిన అన్న
ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో సోమవారం జరిగిన వాగ్వాదం తర్వాత ఓ వ్యక్తి తన తమ్ముడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 7 Jan 2025 7:22 AM IST