క్రైం - Page 248
భార్య ప్రియుడి గొంతు కోసి.. రక్తాన్ని తాగిన వ్యక్తి
కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. చిక్కబళ్లాపూర్లో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతు కోసి అతని రక్తం తాగాడు. అంతే కాదు ఆ ఘటనను
By అంజి Published on 26 Jun 2023 1:33 PM IST
ఆర్టీసీ బస్సును ఢీకొన్న పెళ్లి బస్సు.. 10 మంది దుర్మరణం
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిగపహండి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో
By అంజి Published on 26 Jun 2023 9:50 AM IST
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Four Killed In Road Accident At Hanamkonda District. హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్ ప్రధాన రహదారిపై కారు,...
By Medi Samrat Published on 25 Jun 2023 8:21 PM IST
విజయవాడలో దారుణం.. అత్తను నరికిచంపిన అల్లుడు
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపకుండా, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని అక్కసుతో
By అంజి Published on 25 Jun 2023 3:55 PM IST
హిజాబ్ తొలగించాలని విద్యార్థినిలపై ఒత్తిడి.. ప్రిన్సిపాల్తో సహా ముగ్గురిపై కేసు ఫైల్
హయత్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను హిజాబ్ తొలగించాలని అన్నందుకు ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులపై
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Jun 2023 10:09 AM IST
అత్యాచారం చేసేందకు వ్యక్తి యత్నం.. దారుణంగా కొట్టి చంపిన మహిళ
శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పతాగి రోడ్లపైకి వచ్చాడు. తాగిన మత్తులో జయమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లాడు..
By Srikanth Gundamalla Published on 23 Jun 2023 6:08 PM IST
హైదరాబాద్లో ఒకే రాత్రి 6 హత్యలు
హైదరాబాద్ చరిత్రలో బుధవారం (జూన్ 21 )అత్యంత రక్తపిపాసి రోజులలో ఒకటిగా మారింది. 24 గంటల్లో నాలుగు వేర్వేరు సంఘటనల్లో ఆరు
By అంజి Published on 22 Jun 2023 8:30 AM IST
హైదరాబాద్లో దారుణం.. ఇద్దరు ట్రాన్స్జెండర్ల హత్య
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు ట్రాన్స్జెండర్లను దుండగులు హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి టప్పచబుత్ర
By అంజి Published on 21 Jun 2023 9:27 AM IST
అత్యాచారం ఆరోపణలతో విశాఖ పూర్ణానంద స్వామి అరెస్ట్
తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలిక ఆశ్రయం కోసం అనాథ ఆశ్రమంలో చేరింది. అయితే ఆ ఆశ్రమంలో ఉన్న స్వామిజీ ఆ బాలికపై అత్యాచారానికి
By అంజి Published on 20 Jun 2023 1:14 PM IST
Jangaon: భూ వివాదంలో ఆర్టీఐ కార్యకర్త హత్య.. పట్టుబడిన ముగ్గురిలో బీఆర్ఎస్ నాయకురాలి భర్త
భూ వివాదంపై జనగాం జిల్లాలో సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త హత్యకు గురయ్యాడు. రిటైర్డ్ మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి
By అంజి Published on 20 Jun 2023 11:31 AM IST
లింగమార్పిడి రక్షణ చట్టం కింద.. నలుగురిపై ఏపీలో తొలి కేసు నమోదు
విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్రాన్స్జెండర్ పర్సన్
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Jun 2023 6:36 AM IST
భర్త వేధింపులు.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
Woman Commits Suicide after throws her children from building at Bansilalpet in Hyderabad. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు...
By Medi Samrat Published on 19 Jun 2023 6:38 PM IST














