క్రైం - Page 21
'ఆ ఎమ్మెల్యే నాపై అత్యాచారం చేయాలనుకుంటున్నాడు'.. ట్రాన్స్జెండర్ సంచలన ఆరోపణలు
కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారం చేయాలనే
By అంజి Published on 22 Aug 2025 10:48 AM IST
'పెళ్లి చేసుకుందామని ఒత్తిడి'.. ప్రియురాలిని 7 ముక్కలుగా నరికిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని బావిలో ఓ మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేయబడి కనిపించింది.
By అంజి Published on 22 Aug 2025 10:00 AM IST
మానిటర్ బల్లి మాంసాన్ని వండి, వీడియో ఆన్లైన్లో పోస్ట్.. యూట్యూబర్ అరెస్ట్
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో అరుదైన, రక్షిత సరీసృపాల జాతి అయిన మానిటర్ బల్లి మాంసాన్ని వండి, దాని వీడియోను సోషల్
By అంజి Published on 22 Aug 2025 7:53 AM IST
ఉద్యోగం చేయమని ఒత్తిడి చేయడంతో భార్య, అన్నను దారుణంగా హత్య చేసిన వ్యక్తి
రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లా ధమోత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాట్ఖేడా గ్రామంలో గురువారం తెల్లవారుజామున హృదయ విదారక సంఘటన జరిగింది
By Medi Samrat Published on 21 Aug 2025 6:49 PM IST
టీచర్ చెంప దెబ్బ కొట్టినందుకు ప్రతీకారంతో రగిలిపోయిన విద్యార్థి.. ఏం చేశాడంటే..?
గురువు చెంప దెబ్బ కొట్టాడు.. అందుకే అప్పుడే పగ తీర్చుకోవాలని అనుకున్నా.. గురువుపై కాల్పులు జరిపిన మైనర్ విద్యార్థి మాటలివి.
By Medi Samrat Published on 21 Aug 2025 4:39 PM IST
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
హైదరాబాద్లోని మియాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Aug 2025 9:30 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
Hyd: ఇద్దరు చిన్నారులను సంపులో పడేసి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్...
By అంజి Published on 20 Aug 2025 1:45 PM IST
పాక్షికంగా కాలిపోయిన విద్యార్థిని డెడ్బాడీ లభ్యం.. అత్యాచారం జరిగిందని అనుమానం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని పాక్షికంగా కాలిపోయిన మృతదేహం ఆమె అదృశ్యమైన రెండు రోజుల తర్వాత లభ్యమైంది.
By అంజి Published on 20 Aug 2025 1:05 PM IST
ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు
హర్యానా రాష్ట్రం బహదూర్ఘర్లోని నీలోతి గ్రామ సమీపంలోని కెఎంపి ఎక్స్ప్రెస్వేపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది
By Medi Samrat Published on 20 Aug 2025 10:04 AM IST
క్రైమ్ షో సీఐడీతో ప్రేరణ పొంది.. ప్రియుడి సహాయంతో భర్త గొంతు కోసి చంపిన భార్య
సీఐడీ వంటి క్రైమ్ షోలు చూసి.. ఓ మహిళ తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను చంపించింది. ఈ కేసులో మహిళతో పాటు మరో ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు...
By అంజి Published on 20 Aug 2025 9:56 AM IST
హైదరాబాద్లో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిందో భార్య.
By అంజి Published on 20 Aug 2025 8:33 AM IST














